ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు
బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ రికార్డు స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక…
బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ రికార్డు స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక…
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 21 మంది రిటైర్డ్జడ్జీలు రాసిన లేఖ ప్రధాని మోడీ ఆర్కెస్ట్రా ప్రచారంలో భాగమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి,…
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్న సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవాది…
24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన…
సికార్ (రాజస్థాన్) : ట్రక్కును కారు ఢీకొట్టుకోవడంతో ఏడుగురు సజీవదహనమైన ఘటన ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మీరట నివాసితులు రాజస్థాన్లోని సలాసర్లో ఉన్న సలాసర్…
నీలగిరి (తమిళనాడు) : లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా … ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నారు.…
ఇంఫాల్ : మణిపూర్లో హింసాకాండ కొనసాగుతోంది. కాంగ్పోక్సీ జిల్లా సరిహద్దుల్లో శనివారం ఉదయం మొయితీలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కుకీ వాలంటీర్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారి…
ఆఫ్ఘనిస్తాన్ : గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా ఆఫ్ఘనిస్తాన్లో కురుస్తోన్న భారీ వర్షాలకు దాదాపు 33మంది మృతి చెందారు. మరో 27మందికి గాయాలయ్యాయి. దీనిపై తాలిబన్ అధికార…
న్యూఢిల్లీ : ఈ నెల 23 వరకు న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి విదితమే. కోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఎమ్మెల్సీ కవిత కోర్టు ఆవరణలో…