లీడ్ ఆర్టికల్

  • Home
  • రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

లీడ్ ఆర్టికల్

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Mar 17,2024 | 08:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,23,092 మంది విద్యార్ధులు…

ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చింది ? : వి శ్రీనివాసరావు

Mar 17,2024 | 08:14

ఎన్నికల బాండ్ల వివరాలు ఎస్‌బిఐ వెల్లడించాలి 6 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్‌ స్థానాల్లో సిపిఎం పోటీ : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా)…

మోగిన ఎన్నికల నగారా

Mar 17,2024 | 08:06

 ఏడు విడతల్లో పోలింగ్‌ ఏప్రిల్‌ 19న తొలి విడత, జూన్‌1న చివరి విడత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక సార్వత్రిక ఎన్నికలకు నగారా…

బిజెపికి ధన ప్రవాహం

Mar 17,2024 | 07:44

2019 ఎన్నికలకు ముందు రూ.1,700 కోట్ల ఎన్నికల బాండ్ల ఎన్‌క్యాష్‌ ఈ ఏడాది ఇప్పటికే రూ.202 కోట్లు సమకూర్చుకున్న వైనం ఐదేళ్లలో పార్టీలన్నీ ఎన్‌క్యాష్‌ చేసుకున్న మొత్తం…

ట్రోలింగ్‌

Mar 16,2024 | 23:41

సాంకేతికత పెరగడం అంటే అభివృద్ధికి ఆసరాగా నిలవటం. మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం. అయితే, ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తితో ఆడుకోవడం… మానసికంగా హింసించడం పరిపాటిగా…

ఎన్నికలకు సన్నద్ధం – వ్యవస్థపై సందేహం

Mar 16,2024 | 23:46

ఎన్నికల నోటిఫికేషన్‌ వేళ వాటిని నిర్వహించవలసిన ఎన్నికల సంఘమే అనుమానాస్పద స్థితిలో చిక్కుకోవడం భారతదేశంలో ఒక విపరీతం. ఎన్నికల అక్రమాలు, అవతకతవకలు, ఒత్తిళ్లు కొత్త కాకపోయినా అసలు…

పౌరసత్వ సవరణ చట్టం-కథాకమామీషు

Mar 17,2024 | 07:04

భారత పౌరసత్వ చట్టానికి 2019లో పార్లమెంటు ఒక వివాదాస్పదమైన సవరణ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ చట్టాన్ని అమలు చెయ్యటానికి సంబంధించిన నియమ నిబంధనలను…

ఓ పిచ్చుకమ్మా..! ఏదీ నీ చిరునామా!

Mar 16,2024 | 19:04

అరమరకి ఉన్న అద్దం ముందు వాలి.. చిన్ని గుండ్రటి తలను అటూఇటూ చిత్రంగా తిప్పుతూ.. దాని ప్రతిబింబాన్ని చూసి ముక్కుతో టకటకమని పొడుస్తూ హొయలొలికించే ఆ చిరు…

జమ్మూకాశ్మీర్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు

Mar 16,2024 | 17:54

న్యూఢిల్లీ :    జమ్మూకాశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నట్లు తెలిపారు.…