లీడ్ ఆర్టికల్

  • Home
  • ఆ ఎన్‌కౌంటర్‌ బూటకం!

లీడ్ ఆర్టికల్

ఆ ఎన్‌కౌంటర్‌ బూటకం!

May 13,2024 | 23:40

చనిపోయిన 12మందీ గ్రామస్తులే చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై స్థానిక ప్రజల కథనం హైకోర్టుకు వెళతామంటున్న హక్కుల కార్యకర్తలు న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన…

Supreme Court : కేజ్రీవాల్‌ను సిఎంగా తొలగించేందుకు చట్టపరమైన హక్కు లేదు : సుప్రీంకోర్టు

May 13,2024 | 23:27

న్యూఢిల్లీ : ఎక్సైజ్‌ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ…

ఓటేసిన సిఎం దంపతులు

May 13,2024 | 22:30

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి వినియోగించుకున్నారు. పులివెందుల పట్టణంలోని బాకరాపురం 138/129…

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. క్యూలైన్‌లో ఉన్నవారికే ఛాన్స్‌

May 13,2024 | 18:31

అమరావతి/తెలంగాణ : తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ…

చివరి గంటల్లో పోలింగ్‌పై ఈసీ ప్రత్యేక దృష్టి

May 13,2024 | 17:58

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చివరి దశకు చేరుకుంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగించారు..…

అదానీ, అంబానీల కోసం పనిచేసే ప్రధానిలా కాదు : రాహుల్‌ గాంధీ

May 13,2024 | 18:04

న్యూఢిల్లీ :    అదానీ, అంబానీల కోసం పనిచేసే ప్రధాని మోడీలా కాదని, రాయ్‌బరేలీ ప్రజల కోసం తన కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

Lok Sabha elections: మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌

May 13,2024 | 16:25

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల నాలుగోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. 10 రాష్ట్రాలు,…

ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి అభ్యర్థి మాధవిలత అనుచిత ప్రవర్తన .. వైరల్‌ వీడియో

May 13,2024 | 16:11

హైదరాబాద్‌ :    కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం…

AP Elections: ఎపిలో 3గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:55

అమరావతి :   ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పలు…