లీడ్ ఆర్టికల్

  • Home
  • ‘మే’ డే ఒక చారిత్రాత్మక, చైతన్యవంతమైన రోజు

లీడ్ ఆర్టికల్

‘మే’ డే ఒక చారిత్రాత్మక, చైతన్యవంతమైన రోజు

May 1,2024 | 11:40

తిరుపతి : ‘మే’ డే ఒక చారిత్రాత్మక చైతన్యవంతమైన రోజు. చికాగోలో వున్న కొంతమంది కార్మికులు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మిక వర్గానికే…

నరేంద్రమోడీ కక్ష సాధింపు!

May 1,2024 | 06:07

విద్వేష విషం చిమ్మడంలోనే కాదు.. ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపులోనూ తనకెవరూ సాటిరారని నరేంద్రమోడీ సర్కారు నిరూపించుకుంటోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను…

మరింత సమరశీలంగా పోరాడుదాం

May 1,2024 | 06:05

పెట్టుబడిదారీ వర్గాల దాడికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి కృషి చేస్తున్న ప్రపంచ శ్రామిక ప్రజలకు సిఐటియు హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ…

గాజాపై మారణకాండకు విద్యార్థుల నిరసన !

May 1,2024 | 05:50

గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండకు వ్యతిరేకంగా అనేక చోట్ల ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో వెల్లడైన విద్యార్థుల నిరసన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాని ప్రభావం ఇతర…

తరం మారుతోంది .. ఆ స్వరం కొనసాగుతోంది!

May 1,2024 | 05:27

ఈ విశ్వంలో ఏదీ తన సహజ స్వభావాన్ని వదులుకోదు. భూమి అనుక్షణం మున్ముందుకు తిరుగుతూనే ఉంటుంది. సూర్యుడు క్షణక్షణం మహోగ్రంగా మండుతూ, ప్రకృతికి వెలుగూ, వేడీ పంచుతూనే…

పింఛన్‌ ‘ముప్పు’

May 1,2024 | 03:02

 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందేనా!  బ్యాంకు ఖాతాలో నగదు కట్‌ అయిపోతే! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక భద్రత పింఛను తీసుకునే లబ్ధిదారులకు మరోమారు ఇబ్బందులు తప్పేటట్లులేవు. ఎన్నికల…

కూటమిలో కలవని మనసులు

May 1,2024 | 03:00

 బిజెపితో పొత్తుపై టిడిపి-జనసేన శ్రేణుల్లో అసంతృప్తి  హోదా, పోలవరం, విశాఖ స్టీల్‌పై వైఖరి చెప్పని కమలం  కేంద్రం ద్రోహంపై బాబు, జగన్‌, పవన్‌ మౌనాన్ని ఎండగడుతున్న ‘ఇండియా’…

మానిఫెస్టోలో మోడీ ”మిస్సింగ్‌ ”

May 1,2024 | 02:06

 2014లో ముగ్గురి ఫోటోలు  ఇప్పుడు చంద్రబాబు, పవన్‌లవే ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమి విడుదల చేసిన మానిఫెస్టోలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బొమ్మ…

మత్స్యకారుల జీవన భృతి కోసం రేపట్నుంచి ఎన్యుమరేషన్‌

May 1,2024 | 00:51

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవనభృతి కోసం గురువారం నుంచి ఎన్యుమరేషన్‌ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనరు సూర్యకుమారి తెలిపారు. ఈ…