‘మే’ డే ఒక చారిత్రాత్మక, చైతన్యవంతమైన రోజు
తిరుపతి : ‘మే’ డే ఒక చారిత్రాత్మక చైతన్యవంతమైన రోజు. చికాగోలో వున్న కొంతమంది కార్మికులు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మిక వర్గానికే…
తిరుపతి : ‘మే’ డే ఒక చారిత్రాత్మక చైతన్యవంతమైన రోజు. చికాగోలో వున్న కొంతమంది కార్మికులు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మిక వర్గానికే…
విద్వేష విషం చిమ్మడంలోనే కాదు.. ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపులోనూ తనకెవరూ సాటిరారని నరేంద్రమోడీ సర్కారు నిరూపించుకుంటోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను…
పెట్టుబడిదారీ వర్గాల దాడికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి కృషి చేస్తున్న ప్రపంచ శ్రామిక ప్రజలకు సిఐటియు హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ…
గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ జరుపుతున్న మారణకాండకు వ్యతిరేకంగా అనేక చోట్ల ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో వెల్లడైన విద్యార్థుల నిరసన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాని ప్రభావం ఇతర…
ఈ విశ్వంలో ఏదీ తన సహజ స్వభావాన్ని వదులుకోదు. భూమి అనుక్షణం మున్ముందుకు తిరుగుతూనే ఉంటుంది. సూర్యుడు క్షణక్షణం మహోగ్రంగా మండుతూ, ప్రకృతికి వెలుగూ, వేడీ పంచుతూనే…
బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందేనా! బ్యాంకు ఖాతాలో నగదు కట్ అయిపోతే! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక భద్రత పింఛను తీసుకునే లబ్ధిదారులకు మరోమారు ఇబ్బందులు తప్పేటట్లులేవు. ఎన్నికల…
బిజెపితో పొత్తుపై టిడిపి-జనసేన శ్రేణుల్లో అసంతృప్తి హోదా, పోలవరం, విశాఖ స్టీల్పై వైఖరి చెప్పని కమలం కేంద్రం ద్రోహంపై బాబు, జగన్, పవన్ మౌనాన్ని ఎండగడుతున్న ‘ఇండియా’…
2014లో ముగ్గురి ఫోటోలు ఇప్పుడు చంద్రబాబు, పవన్లవే ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమి విడుదల చేసిన మానిఫెస్టోలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బొమ్మ…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవనభృతి కోసం గురువారం నుంచి ఎన్యుమరేషన్ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనరు సూర్యకుమారి తెలిపారు. ఈ…