లీడ్ ఆర్టికల్

  • Home
  • APPSC: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు

లీడ్ ఆర్టికల్

APPSC: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు

Mar 13,2024 | 22:43

మళ్లీ పరీక్ష నిర్వహించాలి హైకోర్టు ఉత్తర్వులు జారీ ప్రజాశక్తి-అమరావతి : ఎపి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను రద్దు చేస్తూ…

Haryana : బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం

Mar 13,2024 | 17:30

చండీఘడ్‌: హర్యానా సీఎం నాయాబ్‌ సింగ్‌ సైనీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌…

CAA : సిఎఎ ప్రమాదకరం : కేజ్రీవాల్‌

Mar 13,2024 | 17:32

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలుచేయబూనుకున్న పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రమాదకరం అని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ బుధవారం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ చట్టం…

సిఎఎపై నోరుమెదపరేం?

Mar 14,2024 | 07:41

 టిడిపి, జనసేన, వైసిపిలకు వి శ్రీనివాసరావు సూటి ప్రశ్న ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ‘బిజెపి 2019లో చేసిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)పై దేశమంతా ఆనాడే…

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Mar 13,2024 | 14:29

ఉత్తరాఖండ్‌: వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన…

బిజెపిలోకి చేరిన కాంగ్రెస సీనియర్‌ నేత పద్మాకర్‌ వాల్వి

Mar 13,2024 | 14:11

ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష, అధికార పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి రెండు పార్టీల్లోనూ సీనియర్‌ నేతలు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా…

సామూహిక కాల్పుల్లో ఆహారం కోసం ఎదురుచూస్తున్న 11 మంది మృతి

Mar 13,2024 | 14:03

గాజా : కాల్పుల విరమణపై ఆశలు కోల్పోయిన గాజా నగరంలో రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభించినప్పటికీ ఇజ్రాయెల్‌ మారణహోమం కొనసాగిస్తూనే వుంది. ఆకలి తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న…

ప్రఖ్యాత అస్సాం నవలా రచయిత అరుణ్ గోస్వామి కన్నుమూత

Mar 13,2024 | 13:39

అస్సాం: సాహిత్య దిగ్గజం, ప్రముఖ నవలా రచయిత, కథా రచయిత అరుణ్ గోస్వామి (80) జోర్హాట్‌లోని మిషన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అతను…

రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తి అరెస్టు

Mar 13,2024 | 12:59

బెంగళూరు: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ…