APPSC: 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు
మళ్లీ పరీక్ష నిర్వహించాలి హైకోర్టు ఉత్తర్వులు జారీ ప్రజాశక్తి-అమరావతి : ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ…
మళ్లీ పరీక్ష నిర్వహించాలి హైకోర్టు ఉత్తర్వులు జారీ ప్రజాశక్తి-అమరావతి : ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ…
చండీఘడ్: హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్ లాల్ ఖట్టర్…
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలుచేయబూనుకున్న పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రమాదకరం అని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ బుధవారం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ చట్టం…
టిడిపి, జనసేన, వైసిపిలకు వి శ్రీనివాసరావు సూటి ప్రశ్న ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : ‘బిజెపి 2019లో చేసిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సిఎఎ)పై దేశమంతా ఆనాడే…
ఉత్తరాఖండ్: వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన…
ముంబై : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష, అధికార పార్టీలైన కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీల్లోనూ సీనియర్ నేతలు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా…
గాజా : కాల్పుల విరమణపై ఆశలు కోల్పోయిన గాజా నగరంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించినప్పటికీ ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తూనే వుంది. ఆకలి తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న…
అస్సాం: సాహిత్య దిగ్గజం, ప్రముఖ నవలా రచయిత, కథా రచయిత అరుణ్ గోస్వామి (80) జోర్హాట్లోని మిషన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అతను…
బెంగళూరు: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ…