లీడ్ ఆర్టికల్

  • Home
  • ప్రత్యేకహోదా ఊసే లేదు

లీడ్ ఆర్టికల్

ప్రత్యేకహోదా ఊసే లేదు

Apr 30,2024 | 23:30

అస్పష్టహామీలతో మభ్యపెట్టారు బిజెపి, టిడిపి, జనసేన మ్యానిఫెస్టోపై సిపిఎం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేకహోదా అంశమే లేకుండా బిజెపి, టిడిపి,…

విజయవాడలో విషాదం

Apr 30,2024 | 23:28

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు ప్రజాశక్తి- విజయవాడ అర్బన్‌…

కర్నూలు జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత

Apr 30,2024 | 23:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత కర్నూలు జిల్లాలో నమోదైంది. జి సింగవరంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నంద్యాల జిల్లా గోస్పాడులో…

దేశ శ్రేయస్సుకు బిజెపిని ఓడించాలి

Apr 30,2024 | 22:12

 ప్రజా గళం వినిపించేందుకు సిపిఎంను బలపర్చండి  వామపక్ష అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయ వ్యాపారులకు, ప్రజలను నమ్మి రాజకీయాల్లో ఉన్న వారికి…

ఆ మేనిఫెస్టో అబద్దాల పుట్ట

Apr 30,2024 | 23:31

వ్యవసాయం దండగన్నది చంద్రబాబు కాదా? మైదుకూరు, కలికిరి, టంగుటూరు సభల్లో వైసిపి అధినేత జగన్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి, ఒంగోలు బ్యూరో : గత టిడిపి…

కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

Apr 30,2024 | 20:42

టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన బిసిసిఐ ముంబయి: వెస్టిండీస్‌-అమెరికా వేదికగా జూన్‌లో జరగనున్న ఐసిసి టి20 ప్రపంచ కప్‌కు భారత జట్టు సిద్ధమైంది. భారత క్రికెట్‌ కంట్రోల్‌…

బ్యాడ్మిండన్‌లో ఏడుగురికి పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు

Apr 30,2024 | 20:38

బిడబ్ల్యుఎఫ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల హైదరాబాద్‌: ఒలింపిక్స్‌కు పివి సింధు వరుసగా మూడోసారి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌(బిడబ్ల్యుఎఫ్‌) మంగళవారం ప్రకటించింది. బిడబ్ల్యుఎఫ్‌ తాజాగా ప్రకటించిన టాప్‌-16లోపు…

Kejriwal:సార్వత్రిక ఎన్నికల ముందు అరెస్ట్‌పై ఇడిని నిలదీసిన సుప్రీం

Apr 30,2024 | 18:17

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చేసిన ‘సమయం’పై సుప్రీంకోర్టు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని నిలదీసింది.  సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమవడానికి కొన్ని రోజుల…

బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది : రాహుల్‌గాంధీ

May 1,2024 | 00:29

న్యూఢిల్లీ : బిజెపి కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో మంగళవారం నిర్వహించిన…