100 Test: వందో టెస్టు ఆడుతున్న అశ్విన్, బెయిర్స్టో
టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కెరియర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఇంగ్లండ్తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టులో బరిలోకి…
టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కెరియర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఇంగ్లండ్తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టులో బరిలోకి…
బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ధర్మశాల : ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ,…
కిలో రూ.30చొప్పున విక్రయాలు తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భారత్ రైస్కు పోటీగా శబరి కె-రైస్ను ప్రవేశపెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆహార…
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధికంగా గొడ్డు మాంసం ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2023…
రాష్ట్రం కోరిన రూ.13608 కోట్ల రుణం ఇవ్వండి సుప్రీం కోర్టు ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రుణ పరిమితిని తగ్గించినందుకు కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తున్న కేరళకు…
వేసవిలో ఉష్ణోగ్రతలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం వుందంటూ వస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత వాతావరణ శాఖతో పాటు, పలు అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తలు ఈ…
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖలి ఇటీవల ప్రముఖంగా మీడియాలో కనిపించింది. అయితే దానికి ఎవరికి తోచిన రంగు వారు ఇచ్చిన పరిస్థితి. పశ్చిమ 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖలి…
ఎన్నికల ముంగిట ‘విజన్ విశాఖ’ పేర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 28 పేజీల డాక్యుమెంట్ను విశాఖలో ఆవిష్కరించారు. ఈ విజన్ ద్వారా రాబోయే…