లీడ్ ఆర్టికల్

  • Home
  • ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 88మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ

లీడ్ ఆర్టికల్

ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 88మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ

Jan 4,2024 | 15:09

రాయ్‌పూర్  :   ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన బిజెపి ప్రభుత్వం 88 మంది ఐఎఎస్‌ అధికారులను, ఓ ఐపిఎస్‌ అధికారిని బదిలీ చేసింది. బదిలీ అయిన  వారిలో 19…

RSA vs IND : రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం

Jan 4,2024 | 17:35

 రెండో ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రాకు 6 వికెట్లు కేప్‌టౌన్‌ : కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో…

క్రికెట్‌లో ఐసీసీ కొత్త రూల్‌.. స్టంప్‌ ఔట్‌ అప్పీల్‌ మార్పులు

Jan 4,2024 | 13:30

క్రికెట్‌లో ఐసీసీ కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. ఐసీసీ తాజా నిర్ణయంతో బ్యాట్స్‌ మెన్‌కు ప్రయోజనం కలగనుంది. ఈ నిర్ణయం గతేడాది డిసెంబర్‌ 12 నుంచే అమలులోకి వచ్చినట్లు…

రూ.10,000 కోట్లకు పైగా నగదు స్వాహా : ఐ4సి

Jan 4,2024 | 12:57

న్యూఢిల్లీ    :  ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలు గణనీయంగా పెరిగాయి. ఓ చిన్న మెసేజ్‌తో ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. 2021 ఏప్రిల్‌ నుండి ఇప్పటివరకు దేశంలో…

కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయవచ్చు : ఆప్‌ వర్గాలు

Jan 4,2024 | 14:36

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

ఘనంగా జరిగిన అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ వివాహం

Jan 4,2024 | 12:03

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ వివాహం బుధవారం (జనవరి 3) ఘనంగా జరిగింది. తాను ప్రేమించిన నుపుర్‌ శిఖరేను ఐరా పెళ్లాడింది.…

ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన

Jan 4,2024 | 11:44

ప్రజాశక్తి-కుంచనపల్లి : కనీస  వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర యూనియన్…

హౌతీ రెబల్స్‌కు అమెరికా సీరియస్‌ వార్నింగ్‌

Jan 4,2024 | 10:48

నౌకలపై దాడులు ఆపకుంటే మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిక ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడిచేసి దోచుకుంటున్న హౌతీ రెబల్స్‌కు అమెరికా, దాని 12 మిత్ర దేశాలు…

ఏకంగా రూ.10,319 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Jan 4,2024 | 10:21

ఢిల్లీ : భారత్ లో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు రూ. 10319 కోట్లు కొట్టేశారని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.…