లీడ్ ఆర్టికల్

  • Home
  • ఉచితంగా ఇసుక, టిడ్కో ఇళ్లు

లీడ్ ఆర్టికల్

ఉచితంగా ఇసుక, టిడ్కో ఇళ్లు

May 4,2024 | 21:34

ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు చింతలపూడి ఎత్తిపోతల కల నెరువేరుస్తాం దర్శి, నూజివీడు, కాకినాడలో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి – యంత్రాంగం : ట్రాక్టర్‌ ఇసుకను రూ.1000…

రేపే నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

May 4,2024 | 12:20

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్‌ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం…

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి

May 5,2024 | 00:31

ఉత్తరాఖండ్‌ : ఐదుగురు విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉత్తరాఖండ్‌ లోని.. పానీవాలా బ్యాండ్‌ సమీపంలో చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌ ఐఎమ్‌ఎస్‌…

విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్న ఉద్యోగులు

May 4,2024 | 12:22

విజయవాడ : ఉద్యోగస్తుల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమైంది జిల్లాలో…

నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు

May 4,2024 | 11:30

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం…

దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు..

May 4,2024 | 10:40

హైదరాబాద్‌ : ‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్‌ వాపోయారు.…

తెలంగాణలో వడదెబ్బతో ఆరుగురి మృతి

May 4,2024 | 10:14

హైదరాబాద్‌ : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. ఎండవేడిమికి తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో…

వృద్ధాప్య పింఛన్లలో రూ.వెయ్యి కట్‌ .. అపరాధ రుసుమట..!

May 4,2024 | 09:52

అమరావతి : ఒక వృద్ధురాలికి వృద్ధాప్య పింఛన్‌ ఈ నెల బ్యాంకులో 3,000 రూపాయలు ప్రభుత్వం వేసింది. కానీ బ్యాంకు వారు మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెనెన్స్‌ పేరిట…