అరెస్టులకు వామపక్ష పార్టీల ఖండన
ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను, అంగన్వాడీలను కొన్ని జిల్లాల్లో అక్రమంగా అరెస్టు…
ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను, అంగన్వాడీలను కొన్ని జిల్లాల్లో అక్రమంగా అరెస్టు…
బీరూట్ : గత కొన్నినెలలుగా ఇజ్రాయెల్ గాజాపై దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల్లో వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియాపై…
న్యూఢిల్లీ : ఖలీస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారత్కు చెందిన నిందితుడు నిఖిల్ గుప్తా (52)ను అమెరికాకు అప్పగించేందుకు చెక్…
తెలంగాణ : ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండు రోజుల క్రితం వైద్యులు వెంటిలేటర్ను తొలగించారు.…
ఖలిస్థాన్ : తన అనుచరులను వెంటనే విడుదల చేయకపోతే పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు భగవంత్మాన్, అర్వింద్ కేజ్రీవాల్ లకు రాజకీయ సమాధి తప్పదని ఖలిస్థానీ నేత, సిఖ్స్…
ప్రజాశక్తి-విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లోశనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ…
మిజోరం : మయన్మార్ లో అంతర్యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి భారతదేశంలోకి వస్తున్నారు. మయన్మార్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు…
బీజింగ్ : చైనాలో హెనాన్ ప్రావిన్స్లోని పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా 13 మంది మృతి చెందినట్టు గ్లోబల్టైమ్స్…
అమరావతి : డీప్ ఫేక్ వీడియోల కారణంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు చాలా ఇబ్బందులుపడ్డారు. మొదట రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే.…