లీడ్ ఆర్టికల్

  • Home
  • యూటీఎఫ్‌ ‘చలో విజయవాడ’ ఉద్రిక్తత.. నాయకులు అరెస్టు

లీడ్ ఆర్టికల్

యూటీఎఫ్‌ ‘చలో విజయవాడ’ ఉద్రిక్తత.. నాయకులు అరెస్టు

Jan 9,2024 | 11:20

ప్రజాశక్తి-విజయవాడ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి కోరగా.. పోలీసులు నిరాకరించారు.…

చెమట చుక్కే ఆయుధంగా…

Jan 9,2024 | 11:04

పేదరికంలో పుట్టి పెద్ద కల కన్నాడు అతను. ఆ కలలో అతని కోసమే కాదు.. తన చుట్టూ ఉన్నవారి బాగోగులు కూడా చూశాడు. అందుకే ఎన్ని కష్టాలు…

విజయవాడలో ‘ జైల్‌ భరో ‘ ఉద్రిక్తత : నేతలు అరెస్ట్‌

Jan 12,2024 | 14:57

ప్రజాశక్తి-విజయవాడ : నేడు విజయవాడలో చేపట్టిన ‘ జైల్‌ భరో ‘ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నేతలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌, సమగ్రశిక్షా…

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : సిపిఎం పొలిట్‌బ్యూరో

Jan 9,2024 | 10:16

నేరస్తులతో గుజరాత్‌ ప్రభుత్వం కుమ్మక్కు : సిపిఎం పొలిట్‌బ్యూరో న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం…

నేడు జైల్‌భరో

Jan 9,2024 | 09:49

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలు, మున్సిపల్‌, సమగ్రశిక్షా ఉద్యోగులకు మద్దతుగా మంగళవారం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యాన జైల్‌భరో నిర్వహించను న్నాయి. దీనిలో భాగంగా…

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం : 25 మంది మృతి

Jan 9,2024 | 09:11

బ్రెజిల్‌ : బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన లోతట్టు బహియాలోని నోవా ఫాతిమా గవియావో నగరాల మధ్య ఫెడరల్‌ రహదారిపై…

బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు

Jan 9,2024 | 08:31

గుజరాత్‌ ప్రభుత్వం నేరస్తులతో కుమ్మక్కయింది కేంద్ర ప్రభుత్వానికీ ఈ పాపంలో వాటా ఉంది దోషులు రెండు వారాల్లో జైలుకెళ్లి లొంగిపోవాలి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ప్రజాశక్తి-న్యూఢిల్లీ…

ఒఎన్‌జిసి ‘ఫస్ట్‌ ఆయిల్‌’ ప్రారంభం

Jan 9,2024 | 08:31

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : బంగాళాఖాతం తీరంలో లోతైన నీటిలో ఉన్న కెజి-డిడబ్ల్యుఎన్‌-98/2 బ్లాక్‌ నుంచి ‘ఫస్ట్‌ ఆయిల్‌’ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించామని కాకినాడ ఒఎన్‌జిసి ఈస్టర్న్‌…

భారత్‌కు ఎర్ర సముద్రం సెగ.. ఎగుమతుల్లో 30 బిలియన్‌ డాలర్లు తగ్గొచ్చు

Jan 9,2024 | 08:30

న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల్లో 30 బిలియన్‌ డాలర్ల వరకు…