విజయవాడ దిగ్బంధనం
అంగన్వాడీలపై రాష్ట్రవ్యాప్త నిర్బంధం ‘జగనన్నకు చెబుదాం’కు రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు పలు జిల్లాల్లోతొలగింపు ప్రకటనలు సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద బాబురావు అరెస్ట్ నిరవధిక దీక్షా శిబిరం…
అంగన్వాడీలపై రాష్ట్రవ్యాప్త నిర్బంధం ‘జగనన్నకు చెబుదాం’కు రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు పలు జిల్లాల్లోతొలగింపు ప్రకటనలు సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద బాబురావు అరెస్ట్ నిరవధిక దీక్షా శిబిరం…
– ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వేయరు? – మణిపూర్ ఘటనపై జగన్ ఎందుకు నోరు మెదపరు? – పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…
ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో అంగన్వాడీల నిరవధిక నిరాహారదీక్షలు 5వ రోజు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 41వ రోజుకి చేరింది.…
న్యూఢిల్లీ : అయోధ్య కార్యక్రమం సందర్భంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్లను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఆదివారం…
-‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రజాశక్తి- గుంటూరు:ప్రజాస్వామ్యంలో పిడిఎఫ్ వంటి ప్రశ్నించే గొంతులు అవసరమని శాసన మండలి చైర్మన్ కె.మోషెన్రాజు అన్నారు.…
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ భారత్ పర్యటించనున్నారు. జనవరి 22 నుండి 26 వరకు భారత్లో ప ర్యటించనున్నారని, విదేశాంగ మంత్రి…
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో భారత్లో విద్యుత్ వినియోగం సుమారు 8 శాతం పెరిగి 1,221.15 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2022-23లో ఏప్రిల్-డిసెంబర్…
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం తోప్ఖానా పర్వతాల్లో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. చైనా, తజికిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో…
ట్రంప్ మానసికస్థితి సరిగ్గా లేదు : నిక్కీ హేలీ
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితి సరిగా లేదని, వయో భారంతో అధ్యక్ష పదవిని ఆయన సమర్థవంతంగా నిర్వహించలేరని నిక్కీ హేలీ ఎద్దేవా చేశారు. శనివారం ఎన్నికల…