లీడ్ ఆర్టికల్

  • Home
  • ‘క్రిమినల్‌’ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

లీడ్ ఆర్టికల్

‘క్రిమినల్‌’ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Dec 20,2023 | 21:02

– మరో ఇద్దరు ఎంపిల సస్పెన్షన్‌ – ప్రతిపక్షాల ఆగ్రహం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోబ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపిసి), నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి),…

జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన.. షమీ​కి అర్జున అవార్డు

Dec 20,2023 | 21:22

 చిరాగ్‌, సాత్విక్‌లకు ఖేల్‌రత్న అవార్డులు హుసాముద్దీన్‌, షమీకి అర్జునా జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన న్యూఢిల్లీ: 2023 ఏడాదికి జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం…

సమ్మెలోకి ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

Dec 20,2023 | 22:05

-కలెక్టరేట్లు, డిఇఒ కార్యాలయాల వద్ద ధర్నా -రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ప్రజాశక్తి-యంత్రాంగం :సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఎంఇఒ కార్యాలయ సిఆర్‌పిలు,…

25 నుంచి సమ్మె ఉధృతం- అంగన్‌వాడీ సంఘాల హెచ్చరిక

Dec 20,2023 | 21:18

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుండి సమ్మె ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ…

వైసిపి విముక్త రాష్ట్రమే లక్ష్యం : యువగళం సభలో టిడిపి, జనసేన అధినేతలు

Dec 21,2023 | 07:27

పొత్తు చారిత్రక అవసరం : చంద్రబాబు అంగీకరించాలని అమిత్‌షాను కోరా : పవన్‌ కల్యాణ్‌ యుద్ధం మొదలైంది : లోకేష్‌ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు…

అర్హతే ప్రామాణికం

Dec 20,2023 | 20:59

జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకంలో సిఎంరూ.42.60 కోట్లు విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలలో అర్హతనే ప్రామాణికంగా తీసుకున్నామని,…

సాత్విక్‌ జోడీకి ఖేల్‌రత్న

Dec 20,2023 | 21:42

.. హుసాముద్దిన్‌కు అర్జున జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన 2023 ఏడాదికి గాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది.…

పతంజలిశాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం

Dec 20,2023 | 21:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ప్రముఖ రచయిత తల్లావజ్జల పతంజలిశాస్త్రికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. తెలుగులో ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు’ (షార్ట్‌ స్టోరీస్‌) గానూ…

పోలాలకు సాగునీరివ్వాలని రైతుల రాస్తారోకో

Dec 20,2023 | 20:52

ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం):పొలాలకు సాగునీరివ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు 44వ జాతీయ రహదారిపై రైతులు బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.…