ఏపీలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలను సీసీ కెమెరాల బందోబస్తు మధ్య నిర్వహించారు. ఏపీపీఎస్సీ…
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలను సీసీ కెమెరాల బందోబస్తు మధ్య నిర్వహించారు. ఏపీపీఎస్సీ…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు మన్కీ బాత్ ప్రసారం ఉండదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆదివారం మన్కీబాత్ 110వ ఎపిసోడ్లో ప్రధాని…
శ్రీనగర్ : డ్రైవర్ లేకుండానే ఓ గూడ్స్ ట్రైన్ 100 కి.మీ ప్రయాణించిన ఘటన జమ్మూలోని కథువాలో జరిగింది. ఆదివారం ఉదయం 8.47 గంటల సమయంలో…
‘ఒక్కసారైనా హోటల్లో టీ తాగి, మీ గ్లాసు మీరే కడుక్కున్నారా? మీ కులం వారికి ఇల్లు అద్దెకివ్వం అనే సమాధానం ఎప్పుడైనా విన్నారా? ఉన్నత పదవిలో వున్నా……
శాస్త్రీయ సమాజ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది జన విజ్ఞాన వేదిక (జెవివి). రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(హెచ్) లో పేర్కొన్నట్లు ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం కలిగి…
ప్రజల తరుపున పోరాడే వ్యక్తినే అసెంబ్లీకి పంపించాలి నాల్గోవ రోజు ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర ప్రజాశక్తి -అజిత్ సింగ్ నగర్ : ప్రజల తరుపున పోరాడే…
న్యూయార్క్ : అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారత్కు చెందిన అగ్ని ప్రమాదంలో ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సెయింట్ నికోలస్ ప్లేస్ అపార్ట్మెంట్…
విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ నాలుగో రోజు ఆదివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర…
కేంద్రం, 4 రాష్ట్రాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్…