లీడ్ ఆర్టికల్

  • Home
  • ఏపీలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-2 పరీక్షలు

లీడ్ ఆర్టికల్

ఏపీలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-2 పరీక్షలు

Feb 25,2024 | 15:30

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలను సీసీ కెమెరాల బందోబస్తు మధ్య నిర్వహించారు. ఏపీపీఎస్‌సీ…

‘మన్‌ కీ బాత్‌’కు మూడు నెలల విరామం : ప్రధాని

Feb 25,2024 | 15:04

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు మన్‌కీ బాత్‌ ప్రసారం ఉండదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆదివారం మన్‌కీబాత్‌ 110వ ఎపిసోడ్‌లో ప్రధాని…

వివక్ష అంతంతోనే వికాసం..!

Feb 25,2024 | 13:43

‘ఒక్కసారైనా హోటల్‌లో టీ తాగి, మీ గ్లాసు మీరే కడుక్కున్నారా? మీ కులం వారికి ఇల్లు అద్దెకివ్వం అనే సమాధానం ఎప్పుడైనా విన్నారా? ఉన్నత పదవిలో వున్నా……

సైన్స్‌ + సృజన = చెకుముకి సంబరాలు

Feb 25,2024 | 13:44

శాస్త్రీయ సమాజ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది జన విజ్ఞాన వేదిక (జెవివి). రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ(హెచ్‌) లో పేర్కొన్నట్లు ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం కలిగి…

దేశం కోసం, రాష్ట్రం కోసం ఉమ్మడిపోరు : సిహెచ్‌.బాబూరావు

Feb 25,2024 | 15:48

ప్రజల తరుపున పోరాడే వ్యక్తినే అసెంబ్లీకి పంపించాలి  నాల్గోవ రోజు ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర ప్రజాశక్తి -అజిత్‌ సింగ్‌ నగర్‌ : ప్రజల తరుపున పోరాడే…

న్యూయార్క్‌లో భారతీయ జర్నలిస్టు మృతి

Feb 25,2024 | 11:59

న్యూయార్క్‌ :    అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన అగ్ని ప్రమాదంలో ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సెయింట్‌ నికోలస్‌ ప్లేస్‌ అపార్ట్‌మెంట్‌…

4వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర

Feb 25,2024 | 13:42

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ నాలుగో రోజు ఆదివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర…

రైతుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయి 

Feb 25,2024 | 11:20

కేంద్రం, 4 రాష్ట్రాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ న్యూఢిల్లీ    :   శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌…