లీడ్ ఆర్టికల్

  • Home
  • శ్మశానవాటిక గోడకూలి నలుగురు మృతి

లీడ్ ఆర్టికల్

శ్మశానవాటిక గోడకూలి నలుగురు మృతి

Apr 22,2024 | 00:36

చండీగీఢ్‌: హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్మశానవాటిక గోడ కూలి నలుగురు చనిపోయారు. గురుగ్రామ్‌లోని అర్జున్‌ నగర్‌లో నివాసముంటున్న ఓ కుటుంబంపై ఆదివారం తెల్లవారుజామున…

పుడమిని పరిరక్షించుకుందాం..

Apr 21,2024 | 17:48

‘నేలమ్మ.. నేలమ్మ.. నేలమ్మా… నీకు వేల వేల వందనాలమ్మా..’ అని భూమిని సమస్త జీవకోటికి ప్రాణం పోసే తల్లిగా, పచ్చి బాలింతగా అభివర్ణించారు కవి సుద్దాల అశోక్‌…

మణిపూర్‌లోని 11 పోలింగ్‌ స్టేషన్లలో ఏప్రిల్‌ 22న రీపోలింగ్‌

Apr 21,2024 | 10:57

మణిపూర్‌ : మణిపూర్‌లో ఏప్రిల్‌ 19న ఓటింగ్‌ వేళ … హింసాత్మక ఘటనలు జరిగాయి. దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో … మణిపూర్‌ లోక్‌సభ…

ఆ ఆరు రాష్ట్రాలు కష్టమే

Apr 21,2024 | 08:42

కర్ణాటక, జార్ఖండ్‌కు కాంగ్రెస్‌కు పట్టు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో ప్రాంతీయ పార్టీల సర్కార్లు మహారాష్ట్ర, బీహార్‌లో అధికారమున్నా.. బలహీనంగా బిజెపి 2019తో పోలిస్తే మారిన రాజకీయ పరిస్థితులు…

ప్రకృతి ఒడిలో జంట ప్రయాణం

Apr 21,2024 | 08:40

వాళ్లిద్దరూ అధ్యాపకులు. ఒకరు వృక్షశాస్త్రం. మరొకరు జంతుశాస్త్రం. ఇద్దరూ కలిస్తే జీవశాస్త్రం. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. పర్యాటకులు. ఫొటోగ్రాఫర్లు. ఇలా ఆసక్తులూ, అభిరుచులూ ఒక్కటైన దంపతులు. ప్రపంచంలోని…

ఎన్‌డిఎకు ఎదురుగాలి

Apr 21,2024 | 08:39

తొలి విడత పోలింగ్‌లో సంకేతమిదేనన్న ఇండియా బ్లాక్‌ లక్నో: బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు ఎదురుగాలి వీస్తోందని తొలి విడత పోలింగ్‌ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయని ఇండియా బ్లాక్‌…

బిజెపిని వదిలేసి మమ్మల్ని టార్గెట్‌ చేస్తారా?

Apr 21,2024 | 08:32

 కేరళలో కాంగ్రెస్‌ తీరుపై ఏచూరి తిరువనంతపురం : కేరళలో పరోక్షంగా బిజెపికి సహకరిస్తూ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌)ను, అందునా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కాంగ్రెస్‌ వ్యక్తిగతంగా…

నేడు 197 మండలాల్లో వడగాడ్పులు

Apr 21,2024 | 08:31

 45 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 197 మండలాల్లో వడగాడ్పులు,…

ఐటిలో 64వేల ఉద్యోగాలు ఫట్‌

Apr 21,2024 | 08:28

టాప్‌ 3 కంపెనీల్లో భారీగా కుదింపు కొత్త నియామకాలపై నీలినీడలు టెక్‌ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు న్యూఢిల్లీ : దేశంలోని దిగ్గజ ఐటి కంపెనీలు వేలల్లో ఉద్యోగుల…