లీడ్ ఆర్టికల్

  • Home
  • FSSAI : నెస్లే నివేదికపై విచారణకు ఆదేశించిన కేంద్రం

లీడ్ ఆర్టికల్

FSSAI : నెస్లే నివేదికపై విచారణకు ఆదేశించిన కేంద్రం

Apr 19,2024 | 15:39

న్యూఢిల్లీ :   నెస్లేపై విచారణ చేపట్టాల్సిందిగా ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)ని కేంద్రం శుక్రవారం తెలిపింది. నెస్లే చిన్నారుల ఆహార ఉత్పత్తుల నివేదికను పరిశీలించాల్సిందిగా ఫస్సీకి…

దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

Apr 19,2024 | 13:01

న్యూఢిల్లీ :    దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ…

విజయవాడలో సిపిఎం అభ్యర్థి బాబూరావు నామినేషన్‌ ర్యాలీ

Apr 19,2024 | 14:57

విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు నామినేషన్‌ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. సింగ్‌ నగర్‌ పైపుల్‌ రోడ్డు నుండి ఎంబి విజ్ఞాన…

Kenya – కుప్పకూలిన సైనిక హెలికాప్టర్‌ – 10మంది మిలటరీ అధికారులు మృతి

Apr 19,2024 | 10:15

నైరోబీ (కెన్యా) : కెన్యాలో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలి 10మంది మిలటరీ అధికారులు మృతి చెందిన దుర్ఘటన గురువారం జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు…

పండ్లరసంలో విషం కలిపారు.. ఆసుపత్రిలో ఉన్నా : నటుడు మన్సూర్‌ అలీఖాన్‌

Apr 19,2024 | 09:59

ఆర్కేనగర్‌ (తమిళనాడు) : నిన్న ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు…

ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు

Apr 19,2024 | 09:51

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు,…

సార్వత్రిక ఎన్నికలు – తొలివిడత పోలింగ్‌ ప్రారంభం

Apr 19,2024 | 09:21

21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు  అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు కూడా న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన తొలివిడత పోలింగ్‌ ఘట్టం శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం…

తొలి విడతలో 252 మంది అభ్యర్థులకు నేర చరిత్ర

Apr 19,2024 | 08:49

450 మంది కోటీశ్వర్లు  10 మందికి ఆస్తుల్లేవ్‌ !  ఎడిఆర్‌ నివేదిక న్యూఢిలీ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 252 మందికి…

మరోసారి అవకాశమిస్తే…ఇక అంతే !

Apr 19,2024 | 08:43

పుస్తకాల గది నుంచి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుంచి వచ్చేవారు బహుశా… పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో. – ఆర్థర్‌ జాన్‌, అమెరికన్‌ సైకియాట్రిస్ట్‌.…