లీడ్ ఆర్టికల్

  • Home
  • దస్తగిరి పిటిషన్‌ రీ ఓపెన్‌

లీడ్ ఆర్టికల్

దస్తగిరి పిటిషన్‌ రీ ఓపెన్‌

Apr 9,2024 | 00:27

 సిబిఐ కోర్టులో 12న విచారణ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : వివేకా హత్య కేసు విచారణలో తనను సాక్షిగా పరిగణించా లంటూ దస్తగిరి దాఖలు చేసిన…

ఐటి నోటీసులపై బలవంతపు చర్యలు ఆపండి

Apr 9,2024 | 00:02

 సిఇసికి సీతారాం ఏచూరి లేఖ న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలన్న దుష్ట తలంపుతో సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌…

కవితకు బెయిల్‌ నిరాకరణ

Apr 9,2024 | 00:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు (ట్రయల్‌ కోర్టు) మధ్యంతర బెయిల్‌ నిరాకరించింది. మధ్యంతర బెయిల్‌పై…

పత్రాలు తగలబెట్టిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : సిపిఎం

Apr 8,2024 | 22:28

ప్రజాశక్తి-విజయవాడ : తాడేపల్లి సిట్‌ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై ఎన్నికల కమిషన్‌ సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎన్నికల…

జనసేనకు పోతిన గుడ్‌బై

Apr 8,2024 | 22:46

పార్టీలో పని చేసిన వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేదు భవిష్యత్తుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ప్రజాశక్తి- వన్‌టౌన్‌ (విజయవాడ) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార…

ప్రధాని మోడీపై ఇసికి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Apr 8,2024 | 18:21

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీపై ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి కాంగ్రెస్‌ సోమవారం ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టో.. ముస్లింలీగ్‌ ముద్ర…

Haryana: బిజెపికి గుడ్‌బై చెప్పిన మాజీ కేంద్ర మంత్రి

Apr 8,2024 | 18:52

చంఢీగఢ్  :    మాజీ కేంద్ర మంత్రి బీరేందర్‌ సింగ్‌ బిజెపికి గుడ్‌బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు బ్రిజేందర్‌ సింగ్‌ గత…

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ కళ్యాణ్‌ వైఖరి ఏమిటి..?

Apr 8,2024 | 16:59

కార్మిక సంఘాలను కించపర్చేలా వ్యాక్యలు చేయడం సరికాదు : సిపిఎం ప్రజాశక్తి-అనకాపల్లి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర సందర్భంగా ఆదివారం అనకాపల్లిలో చేసిన ప్రసంగం…

ఆప్‌ నేత దుర్గేశ్‌ పాథక్‌కి ఇడి సమన్లు .. అతిషీ వ్యాఖ్యలు నిజమయ్యాయా..!

Apr 8,2024 | 15:58

న్యూఢిల్లీ :     ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అసిస్టెంట్‌, ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాథక్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం విచారణకు…