ఢిల్లీలో అగ్నిప్రమాదం – ముగ్గురు మృతి
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. ఒకరు…
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. ఒకరు…
రాజ్కోట్ (గుజరాత్) : గుజరాత్ రాజ్కోట్లోని గేమ్జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘటనాస్థలాన్ని…
గోవా : దక్షిణ గోవాలో ఘోర దుర్ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. ఈ…
తెలంగాణ : రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా శనివారం నమోదైంది. నిర్మల్ జిల్లా కుభీర్లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్…
అమరావతి: విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్ఆర్కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.రమేష్ను స్కూల్వాట్సప్ గ్రూప్లోని మెసేజ్లు చూడడం లేదని సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు…
హైదరాబాద్ :ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు జూన్ 14 చివరి తేదీగా యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 14 తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకొనేవారు రుసుము చెల్లించాల్సి…