లీడ్ ఆర్టికల్

  • Home
  • జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాలు విడుదల

లీడ్ ఆర్టికల్

జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాలు విడుదల

Apr 25,2024 | 08:58

ఢిల్లీ : జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రెండు సెషన్లకు కలిపి ఎన్‌ టీఏ ర్యాంకులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 2.5…

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

Apr 25,2024 | 08:22

నేడు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం  బుధవారం అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నామినేషన్ల…

నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

Apr 25,2024 | 07:57

 విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 154 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల…

ఎపి పేపర్‌ మిల్లు లాకౌట్‌

Apr 25,2024 | 07:15

బి-షిప్ట్‌ నుంచి కార్యకలాపాలు నిలిపివేత భారీగా పోలీసుల మోహరింపు ఆందోళనలో కార్మికులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి  : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎపి పేపర్‌ మిల్లు బుధవారం…

ఎన్నికల బాండ్ల అవినీతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేయండి

Apr 25,2024 | 07:21

 సుప్రీంలో పిటీషన్‌ దాఖలు న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతం చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతి అవినీతి, క్విడ్‌ ప్రోకో, కిక్‌బ్యాక్‌ కేసునూ విచారించేందుకు…

సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Apr 25,2024 | 06:30

సూర్యపేట : సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఓ చిన్నారితో సహా ఆరుగురు చనిపోయారు.…

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా కుమార విశ్వజిత్‌

Apr 25,2024 | 06:17

 విజయవాడ పోలీసు కమిషనరుగా రామకృష్ణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా అదనపు డిజిపి కుమార విశ్వజిత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం…

మోడీ విద్వేష విషంఫై ప్రపంచం ఏమంటోంది?

Apr 25,2024 | 06:42

న్యూఢిల్లీ : మతాన్ని పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎన్నికల కోడ్‌కు విరుద్దం. అయితే, కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిందిదే! రాజస్థాన్‌లో ఎన్నికల…

నేడు సిఎం జగన్‌ నామినేషన్‌

Apr 25,2024 | 06:32

 ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి వైసిపి అభ్యర్థిగా నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న…