లీడ్ ఆర్టికల్

  • Home
  • ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం :సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

లీడ్ ఆర్టికల్

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం :సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

Feb 15,2024 | 18:42

అమరావతి: ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఐ(యం) రాష్ట్ర…

ఎంపి పదవికి టిఎంసి నేత మిమిచక్రవర్తి రాజీనామా

Feb 15,2024 | 17:39

కోల్‌కతా :  ప్రముఖ  నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి…

IND vs ENG : రోహిత్‌-జడ్డూ సూపర్ ఇన్నింగ్స్‌.. టీమిండియా 315/5

Feb 15,2024 | 17:28

సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ తొలిరోజు ముగిసిన ఆట రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. రోహిత్‌, జడ్డూ, సర్ఫరాజ్‌…

ఒంటరిగానే పోటీ చేస్తాం : ఫరూక్‌ అబ్దుల్లా

Feb 15,2024 | 16:59

 శ్రీనగర్‌ :    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. గురువారం నిర్వహించిన…

ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రబౌ సుబియాంటో విజయం

Feb 15,2024 | 16:24

జకార్తా :  అధ్యక్ష ఎన్నికల్లో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబౌ సుబియాంటో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనధికారిక ఓట్ల లెక్కింపుల్లో ప్రత్యర్థులపై ఆయన గణనీయమైన ఆధిక్యాన్ని చూపినట్లు సంబంధిత…

‘రఫా’ను వీడుతున్న పాలస్తీనియన్లు

Feb 15,2024 | 14:58

 గాజా :    ఇజ్రాయిల్‌ వైమానిక, భూతల దాడులను పెంచడంతో గతంలో ‘సురక్షిత నగరం’గా పరిగణించిన దక్షిణ నగరం రఫా నుండి కూడా పాలస్తీనియన్లు తరలివెళుతున్నారు.   ఇజ్రాయిల్…

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించిన ప్రతిపక్షాలు

Feb 16,2024 | 07:10

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించగా, అధికార పార్టీ బిజెపి ఆచితూచి స్పందించింది. చారిత్రాత్మక తీర్పు…

రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారు..

Feb 15,2024 | 13:04

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై షర్మిల ఫైర్‌ మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?  ప్రజాశక్తి-అమరావతి : రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి…

కొనసాగుతున్న రైతుల మార్చ్‌.. నేడు కేంద్రంతో మరోమారు చర్చలు

Feb 15,2024 | 11:24

చండీగఢ్‌ :  రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్‌, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్‌ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న…