రూ. 3 లక్షల కోట్లకుపైనే…!
భారీగా ఓట్ ఆన్ అక్కౌంట్ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ప్రతిపాదించనుందని తెలిసింది.…
భారీగా ఓట్ ఆన్ అక్కౌంట్ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ప్రతిపాదించనుందని తెలిసింది.…
ప్రజాశక్తి- అమరావతి: ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను…
-ప్రజలకు మంచి చేసే వారికి సహకరిస్తాం -వైసిపికి సేవ చేస్తే మాత్రం జైలుకు పంపిస్తాం ‘రా… కదిలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:వలంటీర్లకు రాజకీయాలొద్దని…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదిన దేశ వ్యాప్త…
కోవింద్తో పార్టీబృందం భేటీ న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారని, వాటిని ఎలా…
రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బదులిస్తూ సిఎం జగన్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రానికి ప్రత్యేక హోదా…
చిలీ : చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ…
కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, వేధింపులతో ప్రజాస్వామ్యాన్ని హననం చేసి, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే…
ప్రస్తుతమున్న చట్టాలను ఉపయోగించి కూడా స్వతంత్ర మీడియా సంస్థల్లో, కంటెంట్ క్రియేటర్లల్లో ఒక రకమైన భయాందోళనలను ఈ ప్రభుత్వం సృష్టిస్తోంది. అనేకమంది జర్నలిస్టులను జైళ్ళలో పెడుతోంది. తప్పుడు…