లీడ్ ఆర్టికల్

  • Home
  • మనోళ్లు బంగారం

లీడ్ ఆర్టికల్

మనోళ్లు బంగారం

Feb 19,2024 | 11:15

షా ఆలమ్‌ (మలేషియా) : భారత బ్యాడ్మింటన్‌లో సరికొత్త చరిత్ర. మన అమ్మాయిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం కొల్లగొట్టారు.…

కేంద్రానికి లొంగిపోయిన జాతీయ మీడియా

Feb 19,2024 | 09:22

వెలుగులోకి రాని ప్రజాసమస్యలు రైతు ఉద్యమ కవరేజే నిదర్శనం నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదాన సభలో పాలగుమ్మి సాయినాథ్‌ ప్రజాశక్తి- గుంటూరు జిల్లాప్రతినిధి : కేంద్రంలోని బిజెపి…

మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ చిత్తు.. 434 పరుగులతో టీమ్‌ఇండియా ఘన విజయం

Feb 19,2024 | 08:00

రాజ్‌కోట్‌ :’బజ్‌బాల్‌’ క్రికెట్‌ ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోన్న ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా వణికించింది. డబుల్‌ సెంచరీతో యశస్వి భారత్‌కు భారీ స్కోరు అందించగా.. రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌…

20న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి- సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీల విజ్ఞప్తి

Feb 19,2024 | 08:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి, జనసేన కూటమికి, నిరంకుశ వైసిపికి వ్యతిరేకంగా ఈ నెల 20న విజయవాడలో…

ఈ ఎన్నికల తరువాత టిడిపి రూపురేఖలు ఉండవ్‌!

Feb 18,2024 | 20:53

-అందుకే ఆ పార్టీని గెలిపించేందుకు పెత్తందారులంతా ఏకమవుతున్నారు -జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి పొత్తులు -99 శాతం హామీలను నెరవేర్చాం -వైసిపికి ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు…

పాత పెన్షన్‌పై సిఎం హామీ అమలు చేయాలి

Feb 18,2024 | 19:12

సిపిఎస్‌ ఉద్యోగుల నిర్బంధం సరికాదు సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పాత పెన్షన్‌ విధానం పునరుద్దరిస్తాననే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని…

ఆ వార్తలు నిరాధారం : మనీష్‌ తివారీ

Feb 18,2024 | 15:14

 న్యూఢిల్లీ :    సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపి మనీష్‌ తివారీ బిజెపిలో చేరుతున్నారనే వార్తలపై ఆయన కార్యాలయం స్పందించింది. మనీష్‌ తివారీ బిజెపితో టచ్‌లో ఉన్నారని,…

జార్ఖండ్‌ సంకీర్ణ కూటమిలో లుకలుకలు.. ఢిల్లీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Feb 18,2024 | 16:59

 రాంచీ :   జార్ఖండ్‌లోని సంకీర్ణ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మంది అసంతృప్త కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలిపేందుకు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల జార్ఖండ్‌…

‘శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి’ సదస్సు(లైవ్)

Feb 18,2024 | 12:52

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిపిఎం శ్రీకాకుళం కమిటీ  ఆధ్వర్యంలో ‘శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి’ అంశంపై సదస్సు యుటిఎఫ్ కార్యాలయంలోని ఎస్.వి.ఎస్ భవన్ లో నిర్వహించారు. సిపిఎం శ్రీకాకుళం జిల్లా…