లీడ్ ఆర్టికల్

  • Home
  • కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత

లీడ్ ఆర్టికల్

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత

May 15,2024 | 13:01

న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా సెప్సిస్‌తోపాటు పాటు న్యుమోనియాతో బాధపడుతున్నారు.…

గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం

May 15,2024 | 12:36

జైపూర్‌ : రాజస్థాన్‌లోని నీమ్‌ కా థానా జిల్లాలో కోలిహన్‌ గని వద్ద మంగళవారం రాత్రి ప్రమాదం సంభవించింది. హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌కు చెందిన అధికారులు, విజిలెన్స్‌…

తెలంగాణలో పది రోజుల పాటు థియేటర్లు మూసివేత..

May 15,2024 | 11:54

హైదరాబాద్‌ : తెలుగు సినిమా ఇండిస్టీలో వినూత్న పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెనుభారంగా మారడంతో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యం…

Palnadu Accident – మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి : సిపిఐ(ఎం) డిమాండ్‌

May 15,2024 | 11:14

అమరావతి : పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర…

చల్లని కబురు

May 15,2024 | 09:53

19 కల్లా అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వేసవి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది…

జట్టుగా ఇండియా బ్లాక్‌

May 15,2024 | 09:34

ఎస్‌పి – కాంగ్రెస్‌ ఐక్యతారాగం అమేథీ, రాయ్ బరేలీలో విజయం కోసం కృషి లక్నో : ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఎస్‌పి –…

వర్షంతో సేదతీరిన ప్రజలు

May 15,2024 | 08:58

ప్రజాశక్తి – తాళ్లపూడి (తూర్పుగోదావరి జిల్లా) : వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు మంగళవారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షంతో సేదతీరారు. రోజురోజుకీ పెరుగుతున్న ఎండలతో ప్రజలు…

1800 అడుగులమేర కిందపడిన లిఫ్ట్‌ – చిక్కుకున్న అధికారులు-గనిలో 150మంది కార్మికులు

May 15,2024 | 08:13

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని జుంజునులోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సిఎల్‌) గనిలో లిఫ్ట్‌ మెషిన్‌ 1800 అడుగుల మేర పడిపోవడంతో విజిలెన్స్‌ బఅందంతో సహా 15 మంది…

ఘోర వైఫల్యం

May 24,2024 | 11:22

అంధ విశ్వాసాలపై అలుపెరగని పోరాటం చేసిన సుప్రసిద్ధ హేతువాది డాక్టర్‌ నరేంద్ర దబోల్కర్‌ హత్య కేసులో పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. ఆ అంధ విశ్వాసాలతోనే అందలాలెక్కుతున్న నేతల…