లీడ్ ఆర్టికల్

  • Home
  • మళ్లీ మోడీ వస్తే…ప్రజాస్వామ్యమే ఉండదు

లీడ్ ఆర్టికల్

మళ్లీ మోడీ వస్తే…ప్రజాస్వామ్యమే ఉండదు

Apr 8,2024 | 00:16

-ఎన్నికల వేళ ప్రతిపక్షాలే లక్ష్యంగా దాడులు – దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం – వైస్రాయ్ ల పాత్ర పోషిస్తున్న గవర్నర్లు – సిపిఎం పొలిట్‌బ్యూరో…

వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌

Apr 7,2024 | 23:55

-పామర్రు, ఉయ్యూరు ‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- కృష్ణా, గుంటూరు ప్రతినిధులు:వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి…

రేపు 93 మండలాల్లో వడగాడ్పులు

Apr 7,2024 | 23:50

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ పేర్కొన్నారు.…

Kamal Haasan : దేశం ఇప్పుడు ద్రవిడ మోడల్‌ను అనుసరించాలి : కమల హాసన్‌

Apr 7,2024 | 23:50

చెన్నై : గుజరాత్‌ మోడల్‌ని వదిలి, దేశం ఇప్పుడు ద్రవిడ మోడల్‌ను అనుసరించాలని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.…

ఆప్‌ సామూహిక నిరాహార దీక్షలు

Apr 7,2024 | 23:45

– కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు…

దళిత యువకులపై దాడి

Apr 7,2024 | 23:30

-ఇటుక రాళ్లు, గాజు సీసాలతో తెగబడిన పెత్తందారులు -ఐదుగురికి గాయాలు -వారిలో ఒకరి పరిస్థితి విషమం ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు సావరంలో…

ముంబయి మురిసింది

Apr 7,2024 | 23:11

ముంబయి ఇండియన్స్‌కు తొలి గెలుపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం షెఫర్డ్‌, బుమ్రా, డెవిడ్‌ మెరుపుల్‌ ముంబయి 234/5, ఢిల్లీ 205/8 ముంబయి మురిసింది. ఎట్టకేలకు ముంబయి…

ఫార్మా సిటీలో ప్రమాదాలు

Apr 7,2024 | 22:57

-వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కార్మికులు మృతి, ఐదుగురికి అస్వస్థత ప్రజాశక్తి- పరవాడ (అనకాపల్లి):అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ర్యాంకీ ఫార్మా సిటీలోని వేర్వేరు కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో…