ఏకంగా రూ.10,319 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఢిల్లీ : భారత్ లో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు రూ. 10319 కోట్లు కొట్టేశారని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.…
ఢిల్లీ : భారత్ లో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు రూ. 10319 కోట్లు కొట్టేశారని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.…
వందమందికిపైగా మృతి, 141 మందికి గాయాలు టెహరాన్ : ఇరాన్ సైనిక ఉన్నతాధికారి సంస్మరణ కార్యక్రమంలో సంభవించిన జంట పేలుళ్ళలో వంద మందికిపైగా మరణించారు. మరో 141మంది…
అధికారంలోకి రాగానే అధికారాలు, నిధులు :టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని తాము…
పలు జిల్లాల్లో అరెస్టులు, ఉద్రిక్తత అక్కడికక్కడ అడ్దగింతలు నిర్బంధాన్ని అధిగమించి కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీల బైటాయింపు ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. కలెక్టరేట్ల…
కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టకాలంలో పేద ప్రజలకు ఎంతో కొంత అండగా ఉంటున్న…
రాష్ట్ర ప్రభుత్వం భూహక్కుల చట్టం ఎ.పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/ 2023 అక్టోబర్ 31 నుండి అమలులోకి వచ్చే విధంగా జీవో నెంబర్ 572 విడుదల…
దేవుని సొమ్మును ప్రజల అవసరాలు తీర్చటానికి ఖర్చు చేయవచ్చా? లేదా? అన్న చర్చ తిరుపతి నగరంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్నది. దేవుని సొమ్ము ప్రజల…
ప్రజాశక్తి-యంత్రాంగం : నిర్బంధాలకు, బెదిరింపులకు భయపడేది లేదని, తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చి అంగన్వాడీలు చెప్పారు. గురువారంతో వారి సమ్మె 24వ…
అక్రమ అరెస్టులకు వామపక్షాల ఖండన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సమస్యల పరిష్కారం కోసం ఎన్టిఆర్ జిల్లా కలెక్టరేట్ వద్దకు శాంతియుతంగా వస్తున్న వందలాది మంది అంగన్వాడీ…