లీడ్ ఆర్టికల్

  • Home
  • UP Road Accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

లీడ్ ఆర్టికల్

UP Road Accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

May 14,2024 | 11:56

హాపుర్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్థరాత్రి జరిగింది. ఈ…

నకిలీ ఓటును అడ్డుకున్న సీపీఐ(ఎం) ఏజెంట్లపై దాడి

May 14,2024 | 11:48

కోల్‌కతా : బెంగాల్‌లోని ఎనిమిది నియోజకవర్గాలకు జరిగిన నాలుగో దశ పోలింగ్‌ సందర్భంగా భారీ దాడి జరిగింది. సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ పలు చోట్ల విస్త్రుత…

Hoarding collapse Incident : యాడ్‌ ఏజెన్సీపై కేసు

May 14,2024 | 11:09

ముంబయి : ముంబయిలో హౌర్డింగ్‌ కూలిన ఘటనలో 14మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘోర ఘటనలో మరో 74…

ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు వద్దు : భారత్‌కు అమెరికా ఆంక్షల హెచ్చరిక

May 14,2024 | 11:01

అమెరికా : ” ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం ” అని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. సోమవారం ఇరాన్‌లోని…

ముంబయిలో ఈదురుగాలులు వాన బీభత్సం – హోర్డింగ్‌ కూలి 14మంది మృతి

May 14,2024 | 10:30

ముంబయి : ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్‌కోపర్‌లో ఘోర విషాదం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి 100 అడుగుల ఎత్తయిన భారీ ఇనుప హోర్డింగ్‌ కూలి…

తెలుగు రాష్ట్రాల్లో వాహనాలన్నీ బిజీ – తెలంగాణలో మెట్రో రద్దీ

May 14,2024 | 10:20

అమరావతి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్లు, ఆటోలు ఒకటేమిటి వాహనాలన్నీ కిక్కిరిసిపోయాయి. హైవేలపై ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. ఇప్పుడు ఓటేసిన…

రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

May 14,2024 | 10:04

అమరావతి : ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని, రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది.…

ద్రవ్యోల్బణంతో వంటిల్లుపై భారం..!

May 14,2024 | 09:26

శాఖహార భోజనం ప్రియం రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ వెల్లడి న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతుండటంతో వంటిల్లుపై భారం పడుతుంది. భోజన వ్యయం…

చనిపోయిన 12మందీ అమాయకులే

May 14,2024 | 08:32

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం : స్థానిక ప్రజల కథనం హైకోర్టుకు వెళతామంటున్న హక్కుల కార్యకర్తలు న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని, భద్రతా…