ఆధార్ ఉచిత అప్డేట్కు జూన్ 14 చివరి తేదీ
హైదరాబాద్ :ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు జూన్ 14 చివరి తేదీగా యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 14 తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకొనేవారు రుసుము చెల్లించాల్సి…
హైదరాబాద్ :ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు జూన్ 14 చివరి తేదీగా యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 14 తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకొనేవారు రుసుము చెల్లించాల్సి…
ఢిల్లీ : గుజరాత్, ఢిల్లీలలో శనివారం జరిగిన అగ్నిప్రమాదాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ”గుజరాత్లోని రాజ్కోట్లోని ఓ మాల్లోని గేమింగ్ జోన్లో జరిగిన…
తెలంగాణ : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లు ఎస్ఎస్సి బోర్డు వెబ్ సైట్లో పొందుపరిచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ఉత్తరం వైపుగా కదులుతూ ఆదివారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారనుంది. అర్ధరాత్రికి…
పరిశోధనా పత్రంలో థామస్ పికెటి సూచన ప్రజాశక్తి – బిజినెస్ డెస్క్ : సంపన్నులపై అతి తక్కువ స్థాయిలో పన్ను వేస్తే భారత్లోని ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చునని…
ప్రజాస్వామ్యం పట్ల ఓటర్లలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కల్పించాలి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి జిల్లా) : ఈ ఎన్నికల్లో మోడీ ఎలాగైనా గెలవాలని…
రాజ్కోట్లోని గేమ్జోన్లో భారీ అగ్ని ప్రమాదం 27 మంది సజీవదహనం వీరిలో 12 మంది చిన్నారులు మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం రాజ్కోట్ : గుజరాత్లో ఘోరం…
న్యూఢిల్లీ : సార్వత్రిక సమరానికి సంబంధించి ప్రత్యేకించి నియోజకవర్గాల వారీగా పోలింగ్ నమోదు గురించి అనేక సందేహాలతో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం…