బిజెపి ఎంపి ప్రతాప్ సింహా సోదరుడు అరెస్ట్ ..
బెంగళూరు : దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనలో వార్తల్లోకెక్కిన బిజెపి ఎంపి ప్రతాప్ సింహా సోదరుడు అరెస్టయ్యారు. కోట్లాది రూపాయల విలువైన చెట్లను నరికినందుకు…
బెంగళూరు : దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనలో వార్తల్లోకెక్కిన బిజెపి ఎంపి ప్రతాప్ సింహా సోదరుడు అరెస్టయ్యారు. కోట్లాది రూపాయల విలువైన చెట్లను నరికినందుకు…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట: 2024 మొదటి రోజే పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పీఎస్ఎల్వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్పోశాట్)ను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది.…
ప్రజల సొమ్ము సెల్ఫీ బూత్ల పాలు గాలిలో దీపంలా ప్రయాణికుల భద్రత మోడీ ప్రచార వేదికలుగా రైల్వే స్టేషన్లు రైల్వే స్టేషన్లకు ప్రతి రోజూ లక్షలాది మంది…
దేశంలో మీడియా అతిపెద్ద వ్యాపారం బిల్లుల ఆమోదానికే ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్ బ్రిటిష్ పాలన నాటి అసమానతలు పునరావృతం ఐలు అఖిల భారత మహాసభలో పాలగుమ్మి సాయినాథ్…
వర్కింగ్ ప్రెసిడెంట్గాఎస్.రాజేంద్ర ప్రసాద్ 169 మందితో కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక ఏపి భూ యాజమాన్య చట్టం రద్దు చేయాలని తీర్మానం ముగిసిన 14వ ఐలు మహాసభ…
మట్టిని, మనిషిని మోస్తున్న బంగారు భూగోళానికి అలుపే లేదు. అది విరామ మెరుగక పరిశ్రమిస్తూ, నిరంతరంగా సాగిపోతోంది. ప్రతి దినమూ తన చుట్టూ తాను వడివడిగా తిరిగేస్తూ,…
రాయలసీమ థర్మల్లో రివర్స్ మాయాజాలం మొదట్లో ఎల్-3గా ఉన్నా… తరువాత ఎల్-1గా ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో అదానీ వ్యాపార సామాజ్య్ర విస్తృతి…
ముంబయి : మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు సజీవదహనమయ్యారు. హ్యాండ్ గ్లవ్స్ కర్మాగారంలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కర్మాగారమంతా పూర్తిగా…
అంగన్వాడీల అడ్డగింత పలువురికి గాయాలు నాయకత్వాన్ని ఎంపిక చేసి అరెస్ట్లు-ఉద్రిక్తత నిరసనగా ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడి ప్రజాశక్తి- యంత్రాంగం : నెల్లూరులో అంగన్వాడీలపై…