అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి
అయోధ్య (యుపి) : ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ కొత్త…
అయోధ్య (యుపి) : ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ కొత్త…
తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో…
26 మందికి తీవ్ర గాయాలు.. వారిలో నలుగురి పరిస్థితి విషమం మెక్సికో : మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పార్టీలో నలుగురు దుండుగులు జరిపిన…
తెలంగాణ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (WJF) రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నవ తెలంగాణా ఎడిటోరియల్ బోర్డు సభ్యులు బి.బసవపున్నయ్య అమ్మ బొడిగె ఊషమ్మ (80) కొద్దిసేపటి…
రాజకీయ ప్రాజెక్టుగా రామ మందిర ప్రారంభోత్సవం ప్రధాని మోడీ, యుపి సిఎం యోగి తీరుపై ఏచూరి కేంద్రం తీరు రాజ్యాంగానికి, లౌకికవాద స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని…
పోరాటం చేస్తున్న పిడికిళ్లు, మర ఫిరంగులకు ఎదురొడ్డి బందూకులు చేబూనిన వనితలు, ఎర్రని గోచి ధరించి, బళ్లెంతో ఉరుకులు పెడుతున్న యువకులు, కారంపొడి, రోకళ్లందుకుని తిరుగుబాటు చేస్తున్న…
విశాఖ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరసన ఐదు రోజులుగా కొనసాగుతోంది. విశాఖలో శుక్రవారం రాత్రి దీక్షా శిబిరం…
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్వల్ప వేతనాలతో బతుకులీడుస్తున్న అంగన్వాడీ, మున్సిపల్, గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లు, సమగ్ర శిక్ష…
– బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి అంబటి – ముగిసిన నందినాటకోత్సవాలు – ఎన్టిఆర్, వైఎస్ఆర్ పురస్కారాల అందజేత ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:సమాజానికి ప్రాణప్రధానమైన నాటక రంగాన్ని, నాటకరంగ…