లీడ్ ఆర్టికల్

  • Home
  • అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి

లీడ్ ఆర్టికల్

అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి

Dec 30,2023 | 13:15

అయోధ్య (యుపి) : ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ కొత్త…

TSRTCకి మరో 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

Dec 30,2023 | 12:16

తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో…

మెక్సికోలో దారుణం.. పార్టీలో కాల్పులు ఆరుగురి మృతి

Dec 30,2023 | 12:02

26 మందికి తీవ్ర గాయాలు.. వారిలో నలుగురి పరిస్థితి విషమం మెక్సికో : మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పార్టీలో నలుగురు దుండుగులు జరిపిన…

తెలంగాణ WJF రాష్ట్ర ప్రధానకార్యదర్శి బసవపున్నయ్యకు మాతృ వియోగం

Dec 30,2023 | 11:52

తెలంగాణ : తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (WJF) రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నవ తెలంగాణా ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు బి.బసవపున్నయ్య అమ్మ బొడిగె ఊషమ్మ (80) కొద్దిసేపటి…

మత ఉద్రిక్తతలు సృష్టించేందుకే : ప్రధాని మోడీ, యుపి సిఎం యోగి తీరుపై ఏచూరి

Dec 30,2023 | 10:55

రాజకీయ ప్రాజెక్టుగా రామ మందిర ప్రారంభోత్సవం ప్రధాని మోడీ, యుపి సిఎం యోగి తీరుపై ఏచూరి కేంద్రం తీరు రాజ్యాంగానికి, లౌకికవాద స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని…

ఆ చిత్రాలు ఎరుపెక్కిన పిడికిళ్లు …

Dec 30,2023 | 10:40

పోరాటం చేస్తున్న పిడికిళ్లు, మర ఫిరంగులకు ఎదురొడ్డి బందూకులు చేబూనిన వనితలు, ఎర్రని గోచి ధరించి, బళ్లెంతో ఉరుకులు పెడుతున్న యువకులు, కారంపొడి, రోకళ్లందుకుని తిరుగుబాటు చేస్తున్న…

విశాఖలో ఉద్రిక్తత : చెత్త వాహనాలను అడ్డుకున్న పారిశుధ్య కార్మికులు

Dec 30,2023 | 09:30

విశాఖ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరసన ఐదు రోజులుగా కొనసాగుతోంది. విశాఖలో శుక్రవారం రాత్రి దీక్షా శిబిరం…

అమాత్యుల అసత్యాలు, అర్ధ సత్యాలు

Dec 30,2023 | 09:19

             రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్వల్ప వేతనాలతో బతుకులీడుస్తున్న అంగన్‌వాడీ, మున్సిపల్‌, గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లు, సమగ్ర శిక్ష…

నాటక రంగానికి ప్రోత్సాహం

Dec 30,2023 | 09:10

– బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి అంబటి – ముగిసిన నందినాటకోత్సవాలు – ఎన్‌టిఆర్‌, వైఎస్‌ఆర్‌ పురస్కారాల అందజేత ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:సమాజానికి ప్రాణప్రధానమైన నాటక రంగాన్ని, నాటకరంగ…