నేటి నుండి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్షా ఉద్యోగులు నేటి (బుధవారం)నుండి సమ్మెలోకి దిగనున్నారు. ఈ మేరకు ఎస్ఎస్ఎ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్షా ఉద్యోగులు నేటి (బుధవారం)నుండి సమ్మెలోకి దిగనున్నారు. ఈ మేరకు ఎస్ఎస్ఎ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర…
-హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ -5 లక్షల మంది వస్తారని అంచనా ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి/భోగాపురం :టిడిపి యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…
– 118 మంది మృతి – 536 మందికి గాయాలు బీజింగ్ : వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్లో సోమవారం అర్ధరాత్రి 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం…
– 41 లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ – ఈ సెషన్లో మొత్తం 141 ఎంపీలపై వేటు – భారత పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి ప్రజాశక్తి –…
వాషింగ్టన్ (అమెరికా) : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారీ షాక్ తగిలింది. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ను అనర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడో సుప్రీం కోర్టు…
నూతన పార్లమెంట్ భవనంలో ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారు! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన 141 మంది…
ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మొదటి నుండి బిజెపి డిమాండ్ చేస్తోంది. దాని లక్ష్యం కాశ్మీరీల ప్రయోజనం కాదు. మత విద్వేషాలను రెచ్చటొట్టే ప్రక్రియలో భాగంగా 370…
నేటి పాలకులు 19వ అధికరణను తుంగలో తొక్కారు. పత్రికా సమావేశాల ఊసే లేదు. సంఘీయులు పాత్రికేయులను విదేశాల్లో కూడా అవమానించారు. దాడులు చేశారు. నిజాలను బయటపెట్టి, నిర్మోహమాటంగా…
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు మంగళవారం నాలుగోసారి సమావేశమయ్యారు. స్థానిక అశోక్ హోటల్లో నేతలంతా భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్…