Electoral Bonds దేశంలోనే అతిపెద్ద కుంభకోణం : సంజయ్ రౌత్
ముంబై : ఎలక్టోరల్ బాండ్ల వల్ల బిజెపి కోట్లాది రూపాయల్ని వెనుకేసుకుందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని శివసేన (యుబిటి) నేత సంజరు రౌత్…
ముంబై : ఎలక్టోరల్ బాండ్ల వల్ల బిజెపి కోట్లాది రూపాయల్ని వెనుకేసుకుందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని శివసేన (యుబిటి) నేత సంజరు రౌత్…
జపాన్ : జపాన్లో అణుకేంద్రం ఉన్న ఫుకుషిమా ప్రాంతంలో మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.8 గా నమోదైంది. ఫలితంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా……
వివరించిన కాంగ్రెస్ ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ డేటా బిజెపి “అవినీతి వ్యూహాలను” బహిర్గతం చేసిందని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసే కంపెనీల…
ముంబై : టీమిండియా క్రికెటర్ ధావల్ కులకర్ణి (35) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్…
అమరావతి : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో తన కుమారుడితోకలిసి వైసిపిలో చేరారు.…
ఆరణి గో బ్యాక్’ అంటూ బ్యానర్లు అసెంబ్లీ స్థానం స్థానికులకే ఇవ్వాలిశ్రీకాళహస్తి, చంద్రగిరిలో వీడిన టెన్షన్ వెంకటగిరిలో ‘కురుగొండ్ల’కే సీటుప్రజాశక్తి – తిరుపతి టౌన్ తిరుపతి అసెంబ్లీ…
తిరువనంతపురం : రష్యా ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న…
తెలంగాణ : సింగరేణి సంస్థ 327 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడు కేటగిరీల్లోని ఈ పోస్టులకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు ఆన్లైన్లో…
బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. 17 ఏండ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు…