మోడీ ఓబిసిగా పుట్టలేదు… సాధారణ కులానికే చెందినవాడు : రాహుల్
ఒడిశా : ప్రధాని మోడీ కులంపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం ఒడిశాకు చేరుకుంది.…
ఒడిశా : ప్రధాని మోడీ కులంపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం ఒడిశాకు చేరుకుంది.…
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కేరళ నిరసన ప్రారంభమైంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేరళ హౌస్ నుంచి జంతర్మంతర్ వరకు…
ప్రజాశక్తి-విజయవాడ : కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా, రాష్ట్రాల హక్కులకై సాగుతున్న పోరాటానికి సంఫీుభావంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్…
ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఫిబ్రవరి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ద్రవ్య విధాన…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, సిఐటియు, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టులు చేయ్యడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…
ప్రజాశక్తి-అమరావతి : హొఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇవాళ్టితో ఓట్ ఆన్…
పాకిస్తాన్ : నగదు కొరత ఉన్న దేశాన్ని పాలించడానికి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు పాకిస్థానీయులు ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ ప్రారంభించారు. ఉదయం 8.00 గంటలకు…
పాల్గొననున్న ముఖ్యమంత్రి విజయన్, యావన్మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు డిఎంకె కూడా ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : కేరళ రాష్ట్రం పట్ల బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…
దాదాపు గంటపాటు మంతనాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బిజెపి పంచన తిరిగి చేరుతున్నారా.. అనే ప్రశ్నకు అవుననే…