Filmfare Awards 2024: ఉత్తమ చిత్రం.. 12thఫెయిల్
అహ్మదాబాద్ : బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డుల జాబితా వచ్చేసింది. 69వ ‘ఫిల్మ్ఫేర్’ అవార్డుల వేడుక గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా జరిగింది. 2023 విడుదలైన…
అహ్మదాబాద్ : బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డుల జాబితా వచ్చేసింది. 69వ ‘ఫిల్మ్ఫేర్’ అవార్డుల వేడుక గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా జరిగింది. 2023 విడుదలైన…
విజయవాడ అర్బన్ : సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడ పటమటకు చెందిన నడుపల్లి నాగసాయి…
ముషీరాబాద్ (తెలంగాణ) : హైదరాబాద్లోని ముషీరాబాద్లో జిహెచ్ఎంసి అధికారులు దళితుల ఇళ్లను కూల్చివేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో కొందరు…
పాట్నా : ఆర్జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారించింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఆయనను…
కేరళ గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేరళలో ప్రారంభమైన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్సభ…
స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లకు బ్రేకెయ్యాలి నేటి నుండి ఎపిఇఆర్సి పబ్లిక్ హియరింగ్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షికాదాయ అవసర నివేదిక (ఎఆర్ఆర్)లపైన,…
భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఘనంగా సుప్రీంకోర్టు వజ్రోత్సవం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడానికి ప్రస్తుత రాజ్యాంగ భద్రతలు సరిపోవని సిజెఐ డివై చంద్రచూడ్…
అన్ని పార్టీలూ మ్యానిఫెస్టోలో పెట్టాలి ఒకటి నుండి ప్రత్యక్ష కార్యాచరణ రాజమహేంద్రవరంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభ పిలుపు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఉద్యోగులకు…
సినిమా … ఒక బలమైన మాధ్యమం. సమాజంపై సినిమా ప్రభావం చాలా ఎక్కువ. మన దేశంలో సినిమాలు 1931…