ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి
చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విరుధ్ నగర్-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన కారు తొలుత ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ…
చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విరుధ్ నగర్-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన కారు తొలుత ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ…
లండన్ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు (ఎఫ్డిఐ)కు అనుగుణంగా భారత్లో బిబిసి పునర్ నిర్మాణం ‘కలెక్టివ్ న్యూస్ రూమ్’ ను బుధవారం ప్రారంభించింది. బిబిసి వరల్డ్…
న్యూఢిల్లీ : పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్తో పోల్చిన ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని విభజించాలనుకున్న శక్తులతో ఎవరు చేతులు…
న్యూఢిల్లీ : పంతజలి సహ వ్యవస్థాపకుడు రామ్దేవ్, ఆ సంస్థ సిఇఒ బాలకృష్ణ క్షమాపణలను సుప్రీంకోర్టు బుధవారం మరోసారి తిరస్కరించింది. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఈ నెల 12 నుండి కళాభారతి – కీ.శే. పైడా కౌషిక్ నాటకోత్సవములు – 2004, 19వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక…
హైదరాబాద్ : కొన్ని కొటేషన్లు చూడగానే ఆకట్టుకుంటాయి.. మరికొన్ని ఆలోచింపచేస్తాయి.. చాలాసార్లు రోడ్లపై వెళుతున్న వాహనాలపై ముఖ్యంగా ఆటోల వెనుక కొటేషన్లు చూస్తుంటాం.. కొన్ని ప్రేమకు సంబంధించినవైతే,…
న్యూఢిల్లీ : జెఎన్యు మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. ఉమర్ ఖలీద్ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను పోస్ట్ చేశారని…
తెలంగాణ : తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. నేటితో టెట దరఖాస్తు గడువు ముగుస్తుంది. అయితే…