లీడ్ ఆర్టికల్

  • Home
  • వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 25 పెంపు

లీడ్ ఆర్టికల్

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 25 పెంపు

Mar 1,2024 | 13:24

న్యూఢిల్లీ :    వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.25 పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.  తాజా ధరల…

వైసిపి ఎమ్మెల్యేకు టిడిపి మాజీ ఎమ్మెల్యే సవాల్‌ – రామవరంలో ఉద్రిక్తత

Mar 1,2024 | 11:55

అనపర్తి (తూర్పు గోదావరి) : టిడిపి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. వైసిపి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి,…

ఢాకాలో అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

Mar 1,2024 | 11:46

ఢాకా  :     ఢాకాలో   గురువారం రాత్రి ఘోర  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.  మరో 40…

‘జ్ఞాన్‌వాపి’లో పూజకు అనుమతించిన రిటైర్డ్‌ జడ్జికి పదవి

Mar 1,2024 | 11:34

యుపిలోని ఒక యూనివర్సిటీకి లోక్‌పాల్‌గా నియామకం తీర్పునిచ్చిన నెలలోపే ఇదంతా న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాజీ…

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ – ముగ్గురు మృతి

Mar 1,2024 | 11:15

ఏటుకూరు (గుంటూరు) : ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం గుంటూరుకి సమీపంలోని ఏటూకూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి…

ఉపాధికి బాసటగా .. భాషా శిక్షణ

Mar 1,2024 | 10:57

జీవన నైపుణ్యాలకు తోడు భాషలపై పట్టుంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ఇప్పుడు ఉద్యోగ పరీక్షలు రాయాలంటే ఆంగ్లంలో పట్టు చాలా అవసరం. అందుకే చాలామంది డిగ్రీలు పూర్తి…

సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి పిలుపు – ఎపివి జెఎసి నేతలు అరెస్ట్

Mar 1,2024 | 11:17

అమరావతి : ‘ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ‘ నినాదంతో …. జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన…

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 11:41

ప్రజాశక్తి-యంత్రాంగం : ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.…

మోడీ సర్కారు మాయ !

Mar 1,2024 | 09:08

ఎన్నికల వేళ జిడిపికి రెక్కలు మూడవ త్రైమాసికంలో 8.4 శాతం పెరిగినట్టు ప్రకటన ప్రజాశక్తి – బిజినెస్‌ డెస్క్‌ : నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్నికల వేళ మరో…