వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 25 పెంపు
న్యూఢిల్లీ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా ధరల…
న్యూఢిల్లీ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా ధరల…
అనపర్తి (తూర్పు గోదావరి) : టిడిపి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. వైసిపి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి,…
ఢాకా : ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 40…
యుపిలోని ఒక యూనివర్సిటీకి లోక్పాల్గా నియామకం తీర్పునిచ్చిన నెలలోపే ఇదంతా న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాజీ…
ఏటుకూరు (గుంటూరు) : ట్రాక్టర్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం గుంటూరుకి సమీపంలోని ఏటూకూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి…
జీవన నైపుణ్యాలకు తోడు భాషలపై పట్టుంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ఇప్పుడు ఉద్యోగ పరీక్షలు రాయాలంటే ఆంగ్లంలో పట్టు చాలా అవసరం. అందుకే చాలామంది డిగ్రీలు పూర్తి…
అమరావతి : ‘ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ‘ నినాదంతో …. జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన…
ప్రజాశక్తి-యంత్రాంగం : ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.…
ఎన్నికల వేళ జిడిపికి రెక్కలు మూడవ త్రైమాసికంలో 8.4 శాతం పెరిగినట్టు ప్రకటన ప్రజాశక్తి – బిజినెస్ డెస్క్ : నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్నికల వేళ మరో…