అమెరికా దన్నుతో తెగబడుతున్న ఇజ్రాయిల్
గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్ మొత్తం మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాను రణరంగంగా మార్చాలని చూస్తున్నది. ఏప్రిల్ ఒకటవ తేదీన సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ కాన్సులేట్…
గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్ మొత్తం మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాను రణరంగంగా మార్చాలని చూస్తున్నది. ఏప్రిల్ ఒకటవ తేదీన సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ కాన్సులేట్…
సకల జీవరాశుల మనుగడకు ఆహారం తప్పనిసరి. అటువంటి ఆహారాన్ని ప్రతిరోజూ టన్నుల కొద్దీ పారబోస్తున్నామట. ఇది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద పర్యావరణ, ఆర్థిక సవాళ్లలో…
– దేశంలో ఎండమావిగా మారిన న్యాయం ఫీచర్స్ అండ్ పాలిటిక్స్ దేశంలో న్యాయం ఎండమావిగా మారింది. స్వతంత్ర మీడియా తీవ్రమైన వేధింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక పరమైన…
భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో పేరుకుపోయిన విషపూరిత రసాయనిక వ్యర్థాలను తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) కొద్ది రోజుల క్రితం చేసిన…
న్యూఢిల్లీ : స్వస్ఛంద సంస్థలకు నిధుల దక్కనీయకుండా ఆంక్షలు విధిస్తూ వచ్చిన మోడీ సర్కార్ తాజాగా మరో ఐదు ఎన్జిఒలపై వేటు వేసింది. చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ…
అవసరం మేరకు జమకాని డబ్బులు -సాయంత్రం వరకూ వేచి ఉన్న పింఛనుదారులు -సచివాలయాల వద్ద కనీస సౌకర్యాలు కరువు ప్రజాశక్తి-యంత్రాంగం :పింఛన్ల కోసం పింఛనుదారులు సచివాలయాల వద్ద…
తీవ్రంగా ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సచివాలయాలకు రప్పించి వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేని ప్రభుత్వ అసమర్థ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం…
పర్చూరు (బాపట్ల) : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడ గ్రామానికి చెందిన ఆచంట రేవంత్ (22) అనే యువకుడు మఅతి…
– బాయిలర్ పేలుడుతో ఏడుగురు మృతి – చూసేందుకు వెళ్లిన కంపెనీ ఎండి మృత్యువాత – మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సిపిఎం ప్రజాశక్తి – హైదరాబాద్…