లీడ్ ఆర్టికల్

  • Home
  • అమెరికా దన్నుతో తెగబడుతున్న ఇజ్రాయిల్‌

లీడ్ ఆర్టికల్

అమెరికా దన్నుతో తెగబడుతున్న ఇజ్రాయిల్‌

Apr 4,2024 | 04:20

గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్‌ మొత్తం మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాను రణరంగంగా మార్చాలని చూస్తున్నది. ఏప్రిల్‌ ఒకటవ తేదీన సిరియా రాజధాని డమాస్కస్‌ లోని ఇరాన్‌ కాన్సులేట్‌…

ఆహారం వృథా అవుతోంది!

Apr 4,2024 | 04:05

సకల జీవరాశుల మనుగడకు ఆహారం తప్పనిసరి. అటువంటి ఆహారాన్ని ప్రతిరోజూ టన్నుల కొద్దీ పారబోస్తున్నామట. ఇది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద పర్యావరణ, ఆర్థిక సవాళ్లలో…

జైలులో స్వతంత్ర మీడియా బందీ

Apr 4,2024 | 03:45

– దేశంలో ఎండమావిగా మారిన న్యాయం ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ దేశంలో న్యాయం ఎండమావిగా మారింది. స్వతంత్ర మీడియా తీవ్రమైన వేధింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక పరమైన…

విష వ్యర్థాలు

Apr 4,2024 | 03:29

భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో పేరుకుపోయిన విషపూరిత రసాయనిక వ్యర్థాలను తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) కొద్ది రోజుల క్రితం చేసిన…

మరో ఐదు ఎన్‌జిఒలపై కేంద్రం వేటు – ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ల రద్దు

Apr 3,2024 | 23:59

న్యూఢిల్లీ : స్వస్ఛంద సంస్థలకు నిధుల దక్కనీయకుండా ఆంక్షలు విధిస్తూ వచ్చిన మోడీ సర్కార్‌ తాజాగా మరో ఐదు ఎన్‌జిఒలపై వేటు వేసింది. చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ…

పింఛను కోసం పడిగాపులు ..నలుగురు వృద్ధులు మృతి

Apr 3,2024 | 23:55

అవసరం మేరకు జమకాని డబ్బులు -సాయంత్రం వరకూ వేచి ఉన్న పింఛనుదారులు -సచివాలయాల వద్ద కనీస సౌకర్యాలు కరువు ప్రజాశక్తి-యంత్రాంగం :పింఛన్ల కోసం పింఛనుదారులు సచివాలయాల వద్ద…

పెన్షన్‌ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం

Apr 3,2024 | 23:42

తీవ్రంగా ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సచివాలయాలకు రప్పించి వృద్ధులకు పెన్షన్‌ ఇవ్వలేని ప్రభుత్వ అసమర్థ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం…

మందుల కంపెనీలో అగ్నిప్రమాదం

Apr 3,2024 | 23:06

– బాయిలర్‌ పేలుడుతో ఏడుగురు మృతి – చూసేందుకు వెళ్లిన కంపెనీ ఎండి మృత్యువాత – మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సిపిఎం ప్రజాశక్తి – హైదరాబాద్‌…