కొనసాగుతున్న రైతుల మార్చ్.. నేడు కేంద్రంతో మరోమారు చర్చలు
చండీగఢ్ : రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న…
చండీగఢ్ : రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న…
మోడీ హామీలు నీటి మీద రాతలే….! రెట్టింపు కాని అన్నదాతల ఆదాయం ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమంటూ బుకాయింపు న్యూఢిల్లీ : అది 2016వ సంవత్సరం ఫిబ్రవరి…
రెండో రోజూ కర్షకులపై కొనసాగిన కాఠిన్యం తీవ్రంగా ఖండించిన సిపిఎం ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర ఆవేదన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కనీస మద్దతు ధర (ఎంఎస్పి)…
తొలి విడతలో ఖరారు చేసిన రాష్ట్ర కమిటీ బిజెపిని, ఆ పార్టీ పల్లకిమోసే టిడిపి-జనసేన, వైసిసిలను ఓడించాలి వామపక్ష, లౌకికశక్తులను గెలిపించాలి రైల్వే జోన్పై బిజెపి, వైసిపివి…
పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు ఆ దేశ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అద్దం పడుతున్నాయి. జైలులో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఎన్నికల ఫలితాల తరువాత…
మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం… బిజెపి నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. మండల్ రాజకీయాలను…
ఎన్నికల వేళ ఓట్ల కోసం మహిళలను మునగ చెట్టు ఎక్కించేస్తుంటారు పాలకులు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాను ఉద్దేశించి (పత్రికా గోష్టి కాదు) ప్రధాని మోడీ…
తరచూ లీకేజీలు, తాగునీటి సమస్యా200 మందికిపైగా ఆస్పత్రిపాలు ప్రయివేట్ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న డయేరియా కేసులు ఇద్దరు మృతి ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:గుంటూరు నగరాన్ని వణికిస్తున్న తాగునీటి…