లీడ్ ఆర్టికల్

  • Home
  • పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఐఎ అధికారులపై దాడి

లీడ్ ఆర్టికల్

పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఐఎ అధికారులపై దాడి

Apr 6,2024 | 11:17

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి…

ఇజ్రాయెల్‌పై దాడి చేస్తాం.. అమెరికాకు ఇరాన్‌ సంచలన లేఖ

Apr 6,2024 | 10:59

సిరియాలోని తమ కాన్సులేట్‌ కార్యాలయంపై అనుమానాస్పద దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై దాడికి సన్నద్ధమవుతున్నామని, ఈ విషయంలో కలగజేసుకోవద్దంటూ అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్‌ సంచలన లేఖ రాసింది. ఇజ్రాయెల్‌పై…

Americaలో మరో భారతీయ విద్యార్థి మృతి

Apr 6,2024 | 08:17

న్యూయార్క్‌ (అమెరికా) : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధ్రువీకరించింది. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి…

‘సూర్య’ ప్రతాపం

Apr 6,2024 | 07:47

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు  నేడు 388 మండలాల్లో వడగాడ్పులు ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుని ప్రకోపానికి రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.…

బర్త్‌ సర్టిఫికెట్‌లోనూ మత కోణం

Apr 6,2024 | 07:42

తల్లిదండ్రులిద్దరి మత వివరాలు విడివిడిగా పేర్కొనాల్సిందే!  కేంద్ర హోంశాఖ ముసాయిదా నిబంధనల జారీ  బిజెపి ప్రభుత్వ చేతిలో దుర్వినియోగమయ్యే అవకాశం న్యూఢిల్లీ : ఇకపై బిడ్డ జననాన్ని…

బిజెపి అవినీతికి బాటలు వేసిన ఎన్నికల బాండ్లు : సీతారాం ఏచూరి

Apr 6,2024 | 10:28

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బిజెపి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడిందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ది హిందూ’ వార్తాపత్రిక పరిశోధనాత్మక…

ఉప్పల్‌లో ‘సన్‌.. షైన్‌…’

Apr 6,2024 | 07:29

చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో ఘన సన్‌రైజర్స్‌ గెలుపు హైదరాబాద్‌: ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై…

భూప్రకంపనలతో ఉలిక్కిపడిన న్యూయార్క్‌

Apr 6,2024 | 07:19

న్యూయార్క్‌ (అమెరికా) : శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో అమెరికాలోని న్యూయార్క్‌ ప్రాంతమంతా వణికిపోయింది. కొండ ప్రాంతాల్లో ఉంటున్నవారు భయాందోళన చెందారు. దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో…

అయ్యో పింఛనుదార్లు!

Apr 6,2024 | 06:18

రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు పింఛనుదార్లను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం క్షంతవ్యం కాదు. పింఛను తీసుకుందామని పండు ముదుసలులు మండుటెండల్లో క్యూ లైన్లలో నిలబడి ఆ…