లీడ్ ఆర్టికల్

  • Home
  • న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలి

లీడ్ ఆర్టికల్

న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలి

Jan 10,2024 | 21:04

-22వ రోజుకు చేరుకున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం:తమను రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 22 రోజులుగా…

చంద్రబాబు పచ్చి మోసగాడు.. అందులో డౌటేమి లేదు : టీడీపీ ఎంపీ కేశినేని నాని

Jan 10,2024 | 17:53

అమరావతి : ఏపీలోని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని,…

అది ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపిల ఈవెంట్‌ : కాంగ్రెస్‌

Jan 10,2024 | 16:54

న్యూఢిల్లీ :    అయోధ్యలో జరగనున్న ఆలయ ప్రారంభోత్సవ  కార్యక్రమానికి  హాజరుకావడం లేదని   కాంగ్రెస్‌ బుధవారం ప్రకటించింది. ఇది పూర్తిగా ”రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్  (ఆర్‌ఎస్‌ఎస్‌)/…

మణిపూర్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్ యాత్ర’కు అనుమతి నిరాకరణ

Jan 10,2024 | 16:26

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. జనవరి 14న తూర్పు ఇంఫాల్‌లోని హట్టా కాంగ్జెబుంగ్‌లో బహిరంగ…

ఈడి సమన్లపై జార్ఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు

Jan 10,2024 | 15:42

రాంచీ :    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) నోటీసులను ఎదుర్కొనేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సోరెన్‌ అధ్యక్షతన…

‘గుల్‌మార్గ్‌’ను ఇలా ఎన్నడూ చూడలేదు : ఒమర్‌ అబ్దుల్లా

Jan 10,2024 | 15:05

 శ్రీనగర్‌  :   జమ్ముకాశ్మీర్‌లోని ‘గుల్‌మార్గ్‌’ను ఇలా ఎప్పుడూ చూడలేదని జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా బుధవారం వ్యాఖ్యానించారు. ”శీతాకాలంలో గుల్‌మార్గ్‌లో ఇంతటి…

దోషుల లొంగుబాటు గురించి సమాచారం అందలేదు : పోలీసులు

Jan 10,2024 | 17:09

 గాంధీనగర్‌ :    బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో 11 మంది దోషులు  లొంగిపోవడంపై తమకు సమాచారం అందలేదని దాహోద్‌ పోలీసులు తెలిపారు. అయితే శాంతి…

అంగన్వాడీలకు ప్రభుత్వ సిబ్బంది నోటీసులు

Jan 12,2024 | 14:56

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … గత 30 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మెను చేపట్టారు. సమ్మె కొనసాగుతోన్న క్రమంలో…

గాజాలో పౌరుల మరణాలు సహించరానివి !

Jan 11,2024 | 09:41

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో భారత రాయబారి రుచిరా కాంభోజ్‌ ఒకే రోజు 147మంది పాలస్తీనియన్లు మృతి సురక్షిత జోన్‌లనూ విడిచిపెట్టని ఇజ్రాయిల్‌ బలగాలు అబ్బాస్‌తో బ్లింకెన్‌…