లీడ్ ఆర్టికల్

  • Home
  • ఎన్డీయే గూటికి మళ్లీ నితీష్‌..తొమ్మిదోసారి సిఎంగా ప్రమాణం

లీడ్ ఆర్టికల్

ఎన్డీయే గూటికి మళ్లీ నితీష్‌..తొమ్మిదోసారి సిఎంగా ప్రమాణం

Jan 29,2024 | 07:41

ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 8 మంది మంత్రులు కూడా ..తొలుత ఆర్జేడి ప్రభుత్వానికి రాజీనామా నితీష్‌ మోసకారి: ప్రతిపక్షాల విమర్శ పాట్నా: రాజకీయ రంగులు మార్చడంలో రాటుదేలిన…

ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సిందే

Jan 29,2024 | 07:40

-యుటిఎఫ్‌ సభలో వక్తల డిమాండ్‌ -ఫిబ్రవరి ఒకటి నుంచి ఉద్యమ కార్యాచరణ -ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:ఒపిఎస్‌ను అమలు చేయాల్సిందేనని పలువురు…

సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోడీ

Jan 28,2024 | 15:07

న్యూఢిల్లీ  :   సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న ప్రారంభమైన దేశ సర్వోన్నత న్యాయస్థానం నేడు…

వైసీపీ వల్ల నష్టపోయిన ప్రతీ వ్యక్తి టీడీపీ స్టార్‌ క్యాంపెయినరే: చంద్రబాబు

Jan 28,2024 | 21:49

ఆంధ్రప్రదేశ్‌ :ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ చీఫ్‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నేతలను తరిమి కొట్టాలని…

ముసలితనంలో అమ్మను వదిలేశారు.. తన కోట్ల ఆస్తిని ఆమె..?

Jan 28,2024 | 13:10

చైనా : తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెడతారు. కానీ ఆ పిల్లలు ఎదిగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా ముసలితనంలో…

విఎస్‌ఆర్‌కు పితృ వియోగం – ముగిసిన అంత్యక్రియలు

Jan 28,2024 | 13:54

ప్రజాశక్తి-ప్రకాశం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి (94) శనివారం సాయంత్రం హైదరాబాద్‌ బర్కత్‌పురాలోని సిసి షరాఫ్‌ ఆస్పత్రిలో…

ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్న నితీష్ కుమార్ : జైరాం రమేష్

Jan 28,2024 | 16:09

పాట్నా :   తరుచూ పార్టీలు మారుతూ  జెడియు అధ్యక్షుడు నితీష్ కుమార్   ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్   వ్యాఖ్యానించారు.  బీహార్‌…

క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా

Jan 28,2024 | 11:50

 సియోల్‌ :    ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ఆదివారం ప్రకటించింది. ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సముద్ర జలాల్లోకి…

రాజకీయాల నుండి తప్పుకుంటున్నా : గల్లా జయదేవ్‌

Jan 28,2024 | 11:52

గుంటూరు : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని టిడిపి గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ ప్రకటించారు. తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు…