ఎన్డీయే గూటికి మళ్లీ నితీష్..తొమ్మిదోసారి సిఎంగా ప్రమాణం
ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 8 మంది మంత్రులు కూడా ..తొలుత ఆర్జేడి ప్రభుత్వానికి రాజీనామా నితీష్ మోసకారి: ప్రతిపక్షాల విమర్శ పాట్నా: రాజకీయ రంగులు మార్చడంలో రాటుదేలిన…
ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 8 మంది మంత్రులు కూడా ..తొలుత ఆర్జేడి ప్రభుత్వానికి రాజీనామా నితీష్ మోసకారి: ప్రతిపక్షాల విమర్శ పాట్నా: రాజకీయ రంగులు మార్చడంలో రాటుదేలిన…
-యుటిఎఫ్ సభలో వక్తల డిమాండ్ -ఫిబ్రవరి ఒకటి నుంచి ఉద్యమ కార్యాచరణ -ఓట్ ఫర్ ఒపిఎస్ పోస్టర్ ఆవిష్కరణ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:ఒపిఎస్ను అమలు చేయాల్సిందేనని పలువురు…
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న ప్రారంభమైన దేశ సర్వోన్నత న్యాయస్థానం నేడు…
ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నేతలను తరిమి కొట్టాలని…
చైనా : తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెడతారు. కానీ ఆ పిల్లలు ఎదిగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా ముసలితనంలో…
ప్రజాశక్తి-ప్రకాశం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి (94) శనివారం సాయంత్రం హైదరాబాద్ బర్కత్పురాలోని సిసి షరాఫ్ ఆస్పత్రిలో…
పాట్నా : తరుచూ పార్టీలు మారుతూ జెడియు అధ్యక్షుడు నితీష్ కుమార్ ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. బీహార్…
సియోల్ : ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ఆదివారం ప్రకటించింది. ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సముద్ర జలాల్లోకి…
గుంటూరు : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని టిడిపి గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ప్రకటించారు. తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు…