కదంతొక్కిన కష్ట జీవులు
గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మె సక్సెస్ దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు, కార్మికులు మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతామని ప్రతిన జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన…
గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మె సక్సెస్ దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు, కార్మికులు మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతామని ప్రతిన జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన…
సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారంనాడు కార్మిక కర్షక లోకం కేంద్ర ప్రభుత్వ దుర్విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు, అనేక…
ఎన్నికల బాండ్ల విధానం వెనుక బిజెపి, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండా ఉంది. అత్యంత సంపన్న కార్పొరేట్ కంపెనీల నుండి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి…
పట్టుదలగా పోరాడితే విజయం తథ్యమని తిరుపతి నగరంలో ఓ చిన్న కార్మిక సంఘం చేసిన పోరాటం నిరూపించింది. స్ఫూర్తిని కలిగిస్తున్న ఈ పోరాట అనుభవం చూడండి. తిరుమల…
భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరి మృతి, 12 మందికి గాయాలు చుర్చాంద్పూర్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల నివాసాలపై మూక దాడి ఇంఫాల్ : మణిపూర్లో గత…
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలుగా కొంత మొత్తాలను సిపిఎం అందుకున్నట్లు ఒక సెక్షన్ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అయితే ఆ వార్తలన్నీ నిరాధారమైనవని, తప్పుడు…
-అధికార యంత్రాంగం అప్రమత్తం – చికెన్ అమ్మకాలపై మూడు నెలలు నిషేధం ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో, ఈ…
-‘ఎడెక్స్’ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు -సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అందించే కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా…
ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వున్న అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని సిపిఎం రాష్ట్రకమిటి…