లీడ్ ఆర్టికల్

  • Home
  • కోల్‌కతాలో శవమై కనిపించిన బంగ్లాదేశ్‌ ఎంపి

లీడ్ ఆర్టికల్

కోల్‌కతాలో శవమై కనిపించిన బంగ్లాదేశ్‌ ఎంపి

May 22,2024 | 23:50

-ముగ్గురు అరెస్టు ఢాకా : భారత్‌లో ఆచూకీ తెలియకుండా పోయిన బంగ్లాదేశీ అవామీలీగ్‌ పార్టీ ఎంపి అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ కోల్‌కతాలో ఒక ఫ్లాట్‌లో హత్యకు గురైనట్లు…

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు – ఎం-1, డి-1 మధ్య తెగిన లింక్‌

May 22,2024 | 23:46

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12805)లోని ఎం-1, డి-1 కోచ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు బయలుదేరిన కొద్దిసేపటికే రెండుగా…

కొనసాగుతున్న కార్డన్‌ సెర్చ్‌

May 22,2024 | 22:52

– 803 వాహనాలు సీజ్‌ – డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా హెచ్చరించారు.…

ఈవీఎం విధ్వంసం కేసులో వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌..!

May 22,2024 | 16:21

హైదరాబాద్‌: ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు అయినట్లు సమాచారం. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు…

స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి భద్రత ముప్పు.. ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు

May 22,2024 | 17:57

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో నేడు రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరును రాజస్థాన్‌ ఢకొీట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో బుధవారం రాత్రి ఈ మ్యాచ్‌ జరగనుంది.…

బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ మృతి

May 22,2024 | 16:57

వైద్యం కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చి అదృశ్యం కోల్‌క‌తాలో ఇవాళ ఎంపీ మృత‌దేహం ల‌భ్యం కోల్‌కతా : వైద్యం కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన…

10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు : సీఈవో ఎంకే మీనా

May 22,2024 | 15:16

ప్రజాశక్తి-అమరావతి : పోలింగ్‌ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు…

హేమంత్‌ సొరేన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

May 22,2024 | 16:48

రాంచీ : జార్కండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌కు షాక్‌ తగిలింది. లోక్‌ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్‌…

సీఎం కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరింపులు….ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు

May 22,2024 | 13:25

ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని…