లీడ్ ఆర్టికల్

  • Home
  • ‘అదానీ’ ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలి

లీడ్ ఆర్టికల్

‘అదానీ’ ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలి

Feb 21,2024 | 16:59

సిపిఎం డిమాండ్  ప్రజాశక్తి-విజయవాడ : అదానీ సంస్థల ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని విద్యుత్ నియంత్రణ మండలికి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ…

‘గగన్‌యాన్’లో CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధం.. ఇస్రో ట్వీట్

Feb 21,2024 | 16:55

బెంగళూరు: మనం దేశం చేపడుతున్న మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’పై ఇస్రో శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు గగన్‌యాన్‌ మిషన్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.…

‘ఇండియా’లో చేరలేదు.. ఎవరికైనా మద్దతిస్తాను : కమల్‌హాసన్‌

Feb 21,2024 | 16:35

చెన్నై : విశ్వనటుడు కమల్‌హాసన్‌ ‘ఇండియా’ చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) ఏడవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మీడియాతో…

లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేయండి

Feb 21,2024 | 16:01

మార్క్కిస్టు పత్రిక సంపాదకులు ఎస్‌.వెంకటరావు పిలుపు ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రష్యా విప్లవ సారధి వి.ఐ లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేస్తే ప్రస్తుత భారతదేశ దోపిడీ వ్యవస్థపై…

అన్ని పార్టీల మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం, రక్షణ

Feb 21,2024 | 15:48

కోరిన మహిళా సంఘాలు ప్రజాశక్తి-విజయవాడ : రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రతీ పార్టీ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి, రక్షణకు సంబంధించిన అంశాలు చేర్చాలని కోరుతూ మహిళా సంఘాల…

డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు.. తప్పుల సవరణకు ఛాన్స్‌

Feb 21,2024 | 15:47

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (ఎపి డిఎస్‌సి -2024) పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం బుధవారంతో దరఖాస్తు ఫీజు…

మొట్టమొదటిది మాతృభాష

Feb 21,2024 | 15:44

మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి…

ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత.. కేంద్రం కీలక ఆదేశాలు..

Feb 21,2024 | 15:19

న్యూ ఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. బుధవారం ఉదయం 11 గంటల…

18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి

Feb 21,2024 | 11:19

దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు విడుదల హైదరాబాద్‌: 18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి దొరికింది. దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు…