లీడ్ ఆర్టికల్

  • Home
  • ప్రజలపై పోలవరం సెస్‌

లీడ్ ఆర్టికల్

ప్రజలపై పోలవరం సెస్‌

May 1,2024 | 00:50

రూ.33 వేల కోట్లు వసూలు చేస్తాం  కొయ్యలగూడెం సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి- టి.నరసాపురం, కొయ్యలగూడెం : టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర…

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో ప్లేట్‌లెట్లు పడిపోతాయి, రక్తం గడ్డ కడుతుంది!

May 1,2024 | 00:26

 ‘ఆస్ట్రాజెనికా’ అంగీకారం  అత్యంత అరుదైన కేసుల్లోనేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ : కోవిడ్‌ కోసం తాము రూపొందించిన వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ కారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం, రక్తం గడ్డ…

పథకాల హోరు

May 1,2024 | 00:42

 పింఛన్‌ రూ.4 వేలకు పెంపు  అమరావతి పునర్నిర్మాణం, ప్రత్యేక హోదా ఊసేలేదు  విశాఖ ఉక్కుపై స్పష్టత కరువు  కూటమి మ్యానిఫెస్టో విడుదల  అమలు బాధ్యత తమదేనన్న చంద్రబాబు,…

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఘాతుకం

May 1,2024 | 00:44

 ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సల్స్‌ కాల్చివేత  15 రోజుల వ్యవధిలో రెండో భారీ ‘ఎన్‌కౌంటర్‌’  ఈ ఏడాది ఇప్పటివరకు 91 మంది చనిపోయారు నారాయణపూర్‌…

ప్రత్యేకహోదా ఊసే లేదు

Apr 30,2024 | 23:30

అస్పష్టహామీలతో మభ్యపెట్టారు బిజెపి, టిడిపి, జనసేన మ్యానిఫెస్టోపై సిపిఎం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేకహోదా అంశమే లేకుండా బిజెపి, టిడిపి,…

విజయవాడలో విషాదం

Apr 30,2024 | 23:28

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు ప్రజాశక్తి- విజయవాడ అర్బన్‌…

కర్నూలు జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత

Apr 30,2024 | 23:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత కర్నూలు జిల్లాలో నమోదైంది. జి సింగవరంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నంద్యాల జిల్లా గోస్పాడులో…

దేశ శ్రేయస్సుకు బిజెపిని ఓడించాలి

Apr 30,2024 | 22:12

 ప్రజా గళం వినిపించేందుకు సిపిఎంను బలపర్చండి  వామపక్ష అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయ వ్యాపారులకు, ప్రజలను నమ్మి రాజకీయాల్లో ఉన్న వారికి…

ఆ మేనిఫెస్టో అబద్దాల పుట్ట

Apr 30,2024 | 23:31

వ్యవసాయం దండగన్నది చంద్రబాబు కాదా? మైదుకూరు, కలికిరి, టంగుటూరు సభల్లో వైసిపి అధినేత జగన్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి, ఒంగోలు బ్యూరో : గత టిడిపి…