లీడ్ ఆర్టికల్

  • Home
  • ILO: శ్రమదోపిడీతో వ్యాపార సంస్థలకు ఏడాదికి రూ.2.7 లక్షల కోట్లు

లీడ్ ఆర్టికల్

ILO: శ్రమదోపిడీతో వ్యాపార సంస్థలకు ఏడాదికి రూ.2.7 లక్షల కోట్లు

Mar 21,2024 | 11:09

ఐఎల్‌ఒ నివేదిక న్యూఢిల్లీ : నిర్బంధ కార్మికుల శ్రమ దోపిడీ ద్వారా వివిధ వ్యాపార సంస్థలు ఏడాదికి 36 బిలియన్‌ డాలర్ల (2.7 లక్షల కోట్లు) అక్రమ…

Afghanistan : ఆఫ్ఘన్‌లో తెరుచుకున్న పాఠశాలలు-మూడో ఏడాది బాలికలపై నిషేధం

Mar 20,2024 | 23:07

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘన్‌ కేలండర్‌ ప్రకారం నూతన సంవత్సరాదికి ఒకరోజు ముందు అకడమిక్‌ ఇయర్‌…

ఎన్నికల సంఘమే స్పందించాలి – వలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు

Mar 20,2024 | 22:26

ప్రజాశక్తి-అమరావతి :వలంటీర్ల వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘమే స్పందించాలని హైకోర్టు పేర్కొంది. వలంటీర్ల విషయంలో మధ్యంతర ఆదేశాలివ్వలేమని తేల్చి చెప్పింది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గనకుండా గతంలోనే…

ఇసి ఆదేశాల మేరకే డిఎస్‌సి

Mar 20,2024 | 21:44

-సివిజిల్‌ యాప్‌లో ఫిర్యాదులు చేయండి -సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకే డిఎస్‌సి నిర్వహణపై తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన…

యథావిధిగా పాలిసెట్‌

Mar 20,2024 | 20:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌-2024 పరీక్ష ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా ఏప్రిల్‌ 27న ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనరు సిహెచ్‌ నాగరాణి తెలిపారు. ఈ మేరకు…

డిఎస్‌సి వాయిదా వేయాలి

Mar 20,2024 | 20:58

– సిఎస్‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ – ఎన్నికల అనంతరం మెగా డిఎస్‌సి నిర్వహించాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :డిఎస్‌సి వాయిదా వేసి ఎన్నికల…

Freebies : గురువారం విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

Mar 20,2024 | 17:03

న్యూఢిల్లీ :   ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత హామీ’లపై దాఖలైన పిల్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల ఎన్నికల…

CA exam : సిఎ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల మార్పు

Mar 20,2024 | 16:21

న్యూఢిల్లీ :    సిఎ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ) మార్పులు చేసింది. లోక్‌సభ ఎన్నికల…

Israel : ముగ్గురు మహిళలు సహా బందీలుగా 40 మంది జర్నలిస్టులు

Mar 20,2024 | 15:50

 గాజా    :   సుమారు 40 మంది పాలస్తీనా జర్నలిస్టులు ఇజ్రాయిల్‌ చేతిలో బందీలుగా ఉన్నారు.  ఆక్రమిత వెస్ట్‌జోన్‌ నుండి గతేడాది అక్టోబర్‌లో ఏకపక్షంగా వీరిని అదుపులోకి…