లీడ్ ఆర్టికల్

  • Home
  • ఫుట్‌బాల్‌ ఆటకు ఛెత్రీ గుడ్‌బై

లీడ్ ఆర్టికల్

ఫుట్‌బాల్‌ ఆటకు ఛెత్రీ గుడ్‌బై

May 17,2024 | 08:07

ట్విటర్‌(ఎక్స్‌)లో వీడియో పోస్ట్‌ కువైట్‌తో మ్యాచ్‌ చివరిదంటూ ప్రకటన కోల్‌కతా : భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు, కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి(39) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు గుడ్‌బై…

చైనా, రష్యా బంధం ప్రపంచానికే ప్రయోజనకరం

May 17,2024 | 08:06

 బీజింగ్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం  ద్వైపాక్షిక సహకారాభివృద్ధిపై ఇరువురు నేతల చర్చలు బీజింగ్‌ : చైనా, రష్యాల మధ్య బంధం బలోపేతం ఈ రెండు దేశాల, ప్రజల…

పల్నాడు, అనంత ఎస్‌పిలపై సస్పెన్షన్‌ వేటు

May 17,2024 | 08:05

 ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా  సిఎస్‌, డిజిపి తీరుపై అసంతృప్తి  పల్నాడు జిల్లా కలెక్టర్‌ బదిలీ తిరుపతి ఎస్‌పికీ స్థాన చలనం  మరి కొందరిపైనా…

ఇడికి ఆ అధికారం లేదు

May 17,2024 | 08:02

ప్రత్యేక కోర్టు విచారణలో ఉంటే అరెస్టు చేయకూడదు : సుప్రీం చారిత్రాత్మక తీర్పు న్యూఢిల్లీ : మనీ లాండరింగ్‌ ఫిర్యాదును ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత…

నిరంకుశత్వానికి చెంపదెబ్బ

May 17,2024 | 06:06

న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు చెల్లదని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యవాదులకు గొప్ప ఊరట.…

‘సెకి’తో పిపిఎలకు ఎపిఇఆర్‌సి ఆమోదం

May 17,2024 | 06:05

అదానీ గ్రూపుకు చెందిన రాజస్థాన్‌ లోని ప్రాజెక్టుల నుండి ‘సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (సెకి) ద్వారా 7000 మెగా వాట్ల (ఏడాదికి 17,000 మిలియన్‌…

ఉక్రెయిన్‌పై మరో పెద్ద దాడి!

May 17,2024 | 05:45

నాటో కూటమి కుట్రలో భాగస్వామిగా మారి తన ఉనికికి ముప్పు తలపెట్టిన ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య గురువారం నాడు 813వ రోజులోకి ప్రవేశించింది. ఒక…

పోలీసుల ఉదాసీనత వల్లే శాంతిభద్రతల సమస్యలు : చంద్రబాబు

May 16,2024 | 22:25

ప్రజాశక్తి-అమరాతి బ్యూరో : వైసిపి మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు…

బిజెపి, బిజెడిల వల్ల ఒడిశాలో వెనుకబాటుతనం : మల్లికార్జున ఖర్గే

May 16,2024 | 17:49

భువనేశ్వర్‌ : బిజెపి, బిజెడిల వల్ల ఒడిశా అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. భువనేశ్వర్‌లో గురువారం ఖర్గే విలేకరుల సమావేశంలో…