ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు
ఈ వారంలో వస్తాయని ఫిక్సయిన ‘లవ్ మీ’, ‘లవ్ మౌళి’ లాంటి చిన్న సినిమాలు ఎన్నికలు, ఐపీఎల్ హడావుడి వల్ల వాయిదా పడ్డాయి. దీంతో విశాల్ హీరోగా…
ఈ వారంలో వస్తాయని ఫిక్సయిన ‘లవ్ మీ’, ‘లవ్ మౌళి’ లాంటి చిన్న సినిమాలు ఎన్నికలు, ఐపీఎల్ హడావుడి వల్ల వాయిదా పడ్డాయి. దీంతో విశాల్ హీరోగా…
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ విద్వేషపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్(ఇసి)కి ఫిర్యాదు చేసింది. సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, గురుదీప్ సప్పల్, సుప్రియాశ్రీనతేలతో…
న్యూఢిల్లీ : తన ప్రైవేట్ డాక్టర్తో వీడియో కాన్ఫరెన్స్కు అనుమతించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు సోమవారం తిరస్కరించింది. కేజ్రీవాల్కు ప్రతిరోజూ ఇన్సులిన్ ఇవ్వాల్సిన…
న్యూఢిల్లీ : కాంగ్రెస్పై ప్రధాని వ్యాఖ్యలు కొత్త ఎత్తుగడలో భాగమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చేందుకు ప్రధాని మోడీ…
మాలె : మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు మొయిజ్జు పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్సి) విజయం సాధించింది. మజ్లీస్లో 93 స్థానాలకు…
నేడు అంత్యక్రియలు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపి మాగుంట సుబ్బిరామిరెడ్డి కుమారుడు మాగుంట విజయబాబు (55) మరణించారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో స్థానిక…
అమరావతి : విపరీతమైన ఎండ తీవ్రత, అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంటల దిగుబడి తగ్గుతుందని, దీనివల్ల శాఖాహారం మాత్రమే కాకుండా.. మాంసాహారం ధరలు కూడా భారీగా…
హుజూరాబాద్ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదోతరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల…