లీడ్ ఆర్టికల్

  • Home
  • చెన్నయ్ లో ఓటేసిన స్టాలిన్‌ దంపతులు

లీడ్ ఆర్టికల్

చెన్నయ్ లో ఓటేసిన స్టాలిన్‌ దంపతులు

Apr 20,2024 | 00:28

-ఓటు వేయడానికి వచ్చి వడదెబ్బకు ముగ్గురు మృతి ప్రజాశక్తి – చెన్నయ్ ప్రతినిధి తమిళనాడులో శుక్రవారం లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పాండిచ్చేరి సహ 40 లోక్‌సభ…

సుందర్‌గఢ్‌ ఎన్నికల బరిలో ఒలింపియన్‌

Apr 20,2024 | 00:04

ఒలింపియన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ మ్రైదానం నుండి ఎన్నికల యుద్ధ మైదానంలో అడుగుపెట్టారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ (ఎస్‌టి) లోక్‌సభ…

త్రిపురలో బిజెపి భారీ రిగ్గింగ్‌

Apr 20,2024 | 00:10

అగర్తల: తొలి విడతలో పశ్చిమ త్రిపుర లోక్‌సభ స్థానానికి శుక్రవారం జరిగిన ఎన్నికలో బిజెపి పెద్దయెత్తున రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. పలు చోట్ల బిజెపి రిగ్గింగ్‌,…

కొత్త ఓటర్లలో 70 శాతం మంది లేబర్‌ ఫోర్స్‌కు వెలుపలే

Apr 19,2024 | 23:54

న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల్లో 18.2 లక్షల మంది మొదటిసారి ఓటు వేయనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్త ఓటర్ల శాతంలో వీరిది 29.7…

మహమ్మారుల పీచమణిచిన శైలజ టీచర్‌

Apr 19,2024 | 23:47

– కేరళ ఆరోగ్య మంత్రిగా కరోనా కట్టడిలో ప్రపంచానికే ఆదర్శం – లోక్‌సభ ఎన్నికల్లో వడకర నుంచి సిపిఎం తరఫున పోటీ కేరళను ఒక్కటిగా నిలబెట్టిన, తన…

ఇసీకి పోటాపోటీగా ఫిర్యాదులు

Apr 20,2024 | 08:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :అధికార పార్టీ వైసిపికి కొందరు పోలీస్‌ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు…

2004 ఎన్నికలు – టిడిపి ఓటమి – పీఠమెక్కిన వైఎస్‌

Apr 19,2024 | 23:39

పరిపాలన అవినీతిమయం కావడం, చారిత్రాత్మక విద్యుత్తు ఉద్యమం సాగడం, ముగ్గురిని పోలీసులు కాల్చి చంపడం, మతోన్మాద బిజెపితో చేయి కలపడం, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు ఏర్పాటు…

త్యాగాల చరిత్ర గల నేతలకు పట్టం కట్టండి

Apr 19,2024 | 23:37

– ఇండియా వేదిక నేతల పిలుపు – సిపిఎం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు నామినేషన్‌ ప్రజాశక్తి – విజయవాడ:రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే త్యాగాల చరిత్ర…

బొత్స ఆస్తులు రూ.19.76 కోట్లు

Apr 19,2024 | 23:35

అతని పేరిట ఒక కారు, భార్య పేరిట 2 కార్లు వారిద్దరి వద్ద 356 తులాల బంగారం అప్పులు రూ.4.24కోట్లు ప్రజాశక్తి- విజయనగరం :రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స…