లీడ్ ఆర్టికల్

  • Home
  • పెట్రేగిన ఎర్రచందనం స్మగ్లర్లు

లీడ్ ఆర్టికల్

పెట్రేగిన ఎర్రచందనం స్మగ్లర్లు

Feb 6,2024 | 20:27

– కానిస్టేబుల్‌ను వాహనంతో ఢకొీట్టి చంపిన దుండగులు – రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం – ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు ప్రజాశక్తి – పీలేరు (అన్నమయ్య…

రఫా పట్టణంలోనే గాజా జనాభాలో సగానికి పైగా ప్రజలు : ఐరాస

Feb 6,2024 | 16:54

 జెనీవా :    గాజా మొత్తం జనాభా 2.3 మిలియన్లలో సగానికి పైగా ప్రజలు ఈజిప్ట్‌, పరిసర ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్న రఫా నగరంలోనే తలదాచుకుంటున్నారని ఐరాస…

జమ్ము కాశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు నిర్వహించండి : లోక్‌సభలో ప్రతిపక్షాలు

Feb 6,2024 | 16:15

న్యూఢిల్లీ :   త్వరలో జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మంగళవారం ‘జమ్ముకాశ్మీర్‌ స్థానిక సంస్థల చట్టాల (సవరణ)…

కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు రూ. పదివేల జరిమానా

Feb 6,2024 | 15:22

 బెంగళూరు :   రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు రూ. పదివేల జరిమానా విధించింది. తమపై నమోదైన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సిఎం సిద్ధరామయ్య,…

జాంబియాకు భారత్‌ సాయం

Feb 6,2024 | 16:23

న్యూఢిల్లీ :   తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాంబియాకు భారత్‌   సాయం అందించింది. మందులతో సహా సుమారు 3.5 టన్నుల సాయాన్ని పంపినట్లు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.…

బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కి క్యాన్సర్‌

Feb 6,2024 | 12:47

 లండన్‌ :   బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 (75)కి క్యాన్సర్‌ నిర్థారణైనట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత నెల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స…

గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించాం : స్పీకర్‌ తమ్మినేని

Feb 6,2024 | 11:53

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ వేదికగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను…

భారీగా పెరిగిన తలసరి ఆదాయం !

Feb 6,2024 | 10:55

2,42,479 కోట్లుగా పేర్కొన్న ప్రభుత్వం చర్చనీయాంశంగా మారిన గణాంకాలు ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో తలసరి ఆదాయం భారీగా రికార్డయింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి…

సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట

Feb 6,2024 | 10:55

2024-25 సంవత్సరానికి రూ.1,84,327 కోట్లతో కేరళ బడ్జెట్‌ తిరువనంతపురం :    సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట వేస్తూ కేరళలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి…