లీడ్ ఆర్టికల్

  • Home
  • మాల్దీవుల రాయబారికి సమన్లు జారీ చేసిన భారత ప్రభుత్వం

లీడ్ ఆర్టికల్

మాల్దీవుల రాయబారికి సమన్లు జారీ చేసిన భారత ప్రభుత్వం

Jan 8,2024 | 12:10

న్యూఢిల్లీ :    మాల్దీవుల రాయబారికి భారత ప్రభుత్వం సోమవారం సమన్లు జారీ చేసింది. మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహీబ్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ…

హామీలు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదు : కొనసాగిన అంగన్‌వాడీల దీక్షలు

Jan 8,2024 | 11:37

పలుచోట్ల ‘ఎస్మా’ ప్రతుల దగ్ధం సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టీకరణ ప్రజాశక్తి- యంత్రాంగం : ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ…

రేపటిలోగా మెగా డిఎస్‌సి.. లేదంటే సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడి : డివైఎఫ్‌ఐ

Jan 8,2024 | 11:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్‌సి ప్రకటించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం లోపు ప్రకటించకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని…

అశ్రునయనాలతో బాలకృష్ణకు అంతిమ వీడ్కోలు

Jan 8,2024 | 11:11

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి : సిపిఎం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, ఎపి కౌలు రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అంగులూరి బాలకృష్ణ…

రోహిత్‌, కోహ్లీ రీఎంట్రీ

Jan 8,2024 | 11:02

ఆఫ్గనిస్తాన్‌తో టి20 సిరీస్‌ భారత జట్టు ప్రకటన ముంబయి : ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌…

బిజెపి హటావో దేశ్‌ బచావో

Jan 8,2024 | 10:56

టిఎంసి హటావో బెంగాల్‌ బచావో డివైఎఫ్‌ఐ భారీ ర్యాలీలో వక్తల పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశాన్ని కాపాడేందుకు కేంద్రంలో మతతత్వ-కార్పొరేట్‌ అనుకూల బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని,…

పేదింటి ‘మణి’ పూస

Jan 8,2024 | 10:47

పేదరిక కుటుంబం ఆమెది. పెద్ద చదువులు చదివించాలని అమ్మానాన్న ఎంతో తపన పడ్డారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ఎన్నో కలలుగన్న తండ్రి వారి ఉన్నతిని చూడకుండానే అర్ధంతరంగా…

అప్రజాస్వామికం : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కమిటీకి సిపిఐ(ఎం) లేఖ

Jan 8,2024 | 10:16

ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ ఫెడరలిజం సూత్రాల ఉల్లంఘన న్యూఢిల్లీ : దేశంపై జమిలి ఎన్నికలను రుద్దేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సిపిఐ(ఎం) తీవ్ర అభ్యంతరం…

చెన్నైలో భారీ వర్షాలు.. స్కూల్స్‌, కాలేజీలకు సెలవు

Jan 8,2024 | 10:07

తమిళనాడు (చెన్నై) : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ…